పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 3E |ూ స్వి య చ రి త ము టికేదోవిధమున పనిపూర్తి చేయఁబడెను గాని కట్టుపని తిన్నఁగా చేయింపక పోవుటచేతను ఆరవడి తిన్నగా పూడ్పింపక పోవుటచేతను రెండుమూడు వర్ష ములు సరియఁగానే నుయ్యి మొదలంటఁ xూలి నేల మట్టమయి చేయించిన పనియు వ్యయపతిచినధనమును సర్వమును వ్యర్థమయి పని మొదటికివచ్చెను . ఈ రెండు తడవలకును రు 1850-0-0 లు వ్యయమయినవి. నూతిపని యంత ੪੦੦ “ੇ దగ్గఱనుండి చేయించి యుందును గాని త్రవ్వుపని మండు వేసవికాల ములాగ చేసినంగాని తరువాత తగినంత నీరుండదని యితరులు చెప్పటచేతను -స్ప-కాలములాశ సెండవేడిమికి లౌళి నేనుండలేక పోవుటచేతిను, ఈపనినో"రసల కొప్పగింపవలసివచ్చెను. ఒరుల కప్పగించుటకును తాను స్వయముగా చేయించుటకును గల భేద విూనూతిపనిలో నాకుఁ బూర్ణముగా బోధపడినది. ఇట్లు తలఁచుకొన్న ధర్ఘకార్యమునకు రెండుసారులు విఘ్నము వచ్చినది “ੇ విఘ్నములకు వెఱచి పూనిన సత్కార్యమును నడుమ విడిచిపెట్టెడు స్వభా వము కలవాఁడను గాను. అందుచేత నీసారి స్వయముగా నూతిపనిని చేయించి, ముగించి మతి బెంగుళూరు పోవలెనని నిశ్చయించుకొని పని యారంభించి యీ 1918-వ సంవత్సరము ఏప్రిల్ నెల 7-వ తేది వఱకును రాజమహేంద్ర వరములా’నుండి పని ముగించి వుతీ బెంగుళూరికి వచ్చితిని. ఈసారి పూర్వపు పనియేమియు నికిరాక యంతయు క్రొత్తపనియేయయి పనికి రు. 900-0-0 లు పట్టినవి. నచ్చెడి వర్ష ములకీ సారి నూయికూలక స్థిరముగానుండునని నమ్మ చున్నాను. ఈశ్వరుఁడు నా నమ్మకమును నిజముచేయును"గాక ! • గ్ర నూతిలాశ సగము జూమిపేట ప్రజల యుపయోగమునకయి విడిచిపెట్టఁబడినను తక్కిన సగమును తోఁటకుపయోగపడును. ఈ నూతితో నేను త్రవ్వించిన పూఁడు నూతులును పూర్వమున్నగ"కటియుఁ గలిసి తోఁటలో నాలుగు is ബ= o =ബ so -**m is _. missi i == - --- = = o

  • ఈశురుఁడీసారి ਾ। ప్రార్ధనమును సఫలము చేసెను. چکھ۔ సంవత్సర వరములకది జంకక నిలిచి పుష్కలము"గా నిర్తల మధుర జలమును గలదె صــة بھه యా- పేట వారికి మహోపయుక్తముగానున్నది.