పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 s.s. స్వీయ చ రి త్ర ము నాభౌర్య యప్పడప్పడు తన ప్రార్థనలయందు ..భర్తగారికంటె নর্স১০০237াe నన్ను నీసాన్నిధ్యమునకుంగొనిపొ ు' అని యీశ్వ రునిఁ బార్థించు చుండుటగలదు. మరణమునకుముందు రెండుమూడు వారములక్రిందట నిట్టి ప్రార్థనయొకటి పట్టీపట్టని నిద్రలా నా చెవినిబడెను. నేనప్పటికూరకుండి తెల్లవాఱుజామున లేచినప్పడు వేువుచేయు సంభౌషణములాగ నీప్రస్తావనను దీసికొనివచ్చి దైవవశమున నాకేమైన ప్రాణాపాయము సంభవించు సూచ నలు కనఁబడినప్పడాత్త హత్యకుఁ బ్రయత్నింపఁగూడదనినొక్కిచెప్పితిని. বড়ত నట్టిపాప కార్యమున కెప్పడును బ్రయత్నింపననియు, ఈశ్వరుఁడు తన ప్రార్థననంగీకరించి తన్నుముందుగానే తన సాన్నిధ్యమునకుఁ దీసికొనిపోన్దు ననియు, నాకంశెుముందుగానే తనకు స్వాభౌవికమరణము సంభవించునని తనకు దృఢముగాఁ దెలియుననియు, నాభార్య చెప్పెను. అయినను నేనా నూటులు నమ్లలేదు. నాభార్యయారోగశీలురాలును, దృఢకాయురాలును, అయియుండుటచేతఁ జిరకాలము జీవించుననియు, నేను సదారోగళీలుఁడను గాను దుర్బలకాయుఁడనుగాను ఉండుచుండుటచేత నే నెప్పడి* యేనిమిషముననో యీలాrకము ను విడుతుననియు, నమియుంటిని. అందుచేత నేనీ విషయమును దలఁచుకొనునప్ప డెల్ల నామనస్సును రెండు విచారములు బాధించుచుండెను. ఆందొకటినా భార్యకుఁగల దృఢానురాగమునుబట్టి నాకుఁబ్రాణాపాయదశతట స్థించినప్ప డే నూతిలాశనో గోతిలాశనోపడి బలవనరణము నొందునేమోయని. రెండవది నాయనంతరమున నాభార్యజీవించియుండినపకమున నేనున్నప్పటివలె జరగక యేమికష్టములపాలగునోయని. ఈమరణమువలన నామనస్సులోని యీ రెండు విచారములును దొలఁగెనుగాని నా విషయమున నొక్క_గొప్ప విచా రము పట్టుకొనెను. ఆది స్వప్రయోజనపరత్వముతోఁ గూడిన దగటిచేత ప్ర్యానకు కలుగవలసినది కాదు, రక్షకులకెల్లను రక్కకుఁడైన యీశ్వరుఁడే నాకు సహశీయుఁడయి యుండఁగా నే నసహాయుఁడనైతినని చింతిల్ల ‘ਜੰ੪ ? ఆనందాశ్రమమునకు సమినాపములాశినే తోఁటలాగ రాజ్యలక్ష్సీనివాస వును గొ8 గృహమునకట్టించి దానిలో పాలరాత్రితో* చేయబడిన సమాధినిబెట్టి