రెండ వ ప్ర) క రణ ను ○三.2 నిర్భీకుండై సవూK తుండై యూ బాలిశాఖీరునిచేతఁ జిక్కి యుక్క_ణి చక్కాడం 23ল.? తొల్లిపక్షులెల్ల గరుత్త ంతునిఁజూచుటకుఁబోవునపుడు చేహారి' కూడ, బయలు నెడల నేల? చేపశిరి కాకము తోడఁ గూడ నేగుట యెట్లు పొసగును? ఆత్రోనఁ బట్టుకొనిపోవుచున్న గొల్లవాని తలమిఁది పెరుగకుండలోని దధిని కాక్షను భక్షింపఁగా వాఁడాత్రలోవను జనుచున్న వణిజుని నిష్కా_రణము"గా నేలచేంపును ? ఎందునకయి యిగా కథ యిచ్చటc జెప్పఁబడెనో యాయుద్దేశ మును నెఱవేఱలేదు. ఇచ్చట దుర్దార్థునితో నెవ్వఁడును జననులేదు. చని నందుచేత వచ్చినహానియనులేదు. పృష్ణతాడనా ద్దంతభంగ యన్నట్టు తన పెరుగు కాకి తిన్నదను (పంతులవారి) హేతువునుబట్టి గ్రహచారము చాలక యూదారిని నడనఁ దటస్థించిన నిరపరాధియగు నర్గకునిఁ జంప నొడిగట్టినట్టి మహాపుణ్యుఁడు నిజముగాఁ "గాg "సెరుగు భకింపకున్నను నెవ్వనినైనఁ జంప వచ్చును. ఇంతకం లేుఁ గాకినిగొట్ట విసరిన రాయి తగిలి వర్లకుఁడు మృతుఁ డయ్యెనన్నను యుక్తిసహితము గానుండును. పంతులవారి సంస్కృతజ్ఞాన శూన్యతనొక్కయి-గ్రంథమే S-P5ৈ3, శివశంకరపాండ్యాగారుసహస్రముఖములఁ గొనియాడిన వారి పత్రికారత్నమును బ్రతిమాసముం దాను బయలు వెడలి నపు ಷೆಲ್ಲ దాటి కాయలంతలేసి యక్కరములతో శక్తివంచన లేక లోకమునకెల్లఁ జాటిచెప్పచున్నది. పత్రికాముఖమ్మన శ్రీ యాంధ్ర భౌషాసంజీవని' యని నిమ్లకాయలంతలేసి యక్కరములతో ముద్రింపఁబడియున్నది. అOదు q8° యనునది విశేష్యమా ? విశేషణమూ ? విశేష్యమైన యెడల నర్థమేమి ? g)す。 పణమయిన ` శుద్ధ సంస్కృత సమాసమున శ్రీ+ఆంధ్ర = శ్రీయాంధ్ర" యని తెలుఁగు సంధి యెట్టవిచ్చినది 2 ” ချေင္ငံခ္ယည္ కొంతదూరమవ్రాసి కడపట పంతులవారి వచన గ్రంథములలో ○る మొదటిదికాఁబట్టియే దీనియందిట్టి పొరపాటులు వెుండుగcబడి యుం డును. తరువాత వీరు వ్రాయుచువచ్చు సంజీవని శైలి యీ పుస్తకము శైలి