మొు ద టి ప్ర, క ర ణ ము Fー3 నిరంతీర ప్రయాణములుచేసి తుదకెట్లో శరీరమును రాజమహేంద్రవిరమునకుఁ జేరిచి మూయింటఁబడి లబ్ధమనోరథ యయ్యెను. చిఱుత ప్రాయముగల యొక యనాథకాంత యొుంటి"గా బైలుదేతి మండలములు దాటి చేత్ర సౌమ్లు లేక నూఱుల కొలఁది మైళ్లు ప్రయాణము చేయఁగలుగుట శ్లాఘాపాత్రముకాదా ? ఈమెను సోమనాధరావుగారు 1898-వ సంవత్సరము జూను నెల 28వ తేదిని పరిణయ వుంురి. నేను 1897.వ సంవత్సరము ඨි”ෙෆකහ “Nexණ්* చెన్నపట్టణము చేరి పరశువాకములోని స్వగృహమునందు ప్రవేశించి యందే చింతామణీ ముద్రా యంత్రమును స్థాపించి నా పుస్తక ముద్రణమున కారంభించి పనిచేయఁ జొచ్చి తిని. నా పుస్తకములపని ముగియునప్పటికి రెండు సంవత్సరము లయినది. నా పుస్తకము లన్నియు పది పెద్ద సంపుటములలో ముద్రింపఁబడినవి. అచ్చు తప్పులు దిద్దుచుండెడు బండపనిని నేనే స్వయముగా చేయవలసిన వాఁడ నగుటచేత దుర్బల మయిన నా శరీరము వుతింత దుర్బలపడినందున సంవత్సర కాలము నడపిన తరువాత చింతామణీ పత్రికను నడపలేక నిలుపుచేయవలసిన వాఁడనైతిని. సంఘసంస్కరణ సమాజమునకును, దక్షిణ హిందూస్థాన బ్రహ్రసమాజమునకును, నే నధ్యకుఁడను గాఁ జేయఁబడితిని. చెన్నపురి పాఠ శాలా పుస్తక దేశభాషాసంఘమువారు తమ కార్యనిర్వాహక సభ్యులలో నన్నొకనిగాఁ జేసికొనిరి; దొరతనము వారు తమ పఠనీయ గ్రంథసభలో నన్నొక సభ్యునిగాఁ జేసిరి; సర్వకలాశాలవారు తమ ద్రవిడభాషాధ్యయన f)otb8; కట్టకడపట ప్రభుత్వమువారు పక రగ్రాహులుיחד నన్ను సభ్యుని *صوم کہ 6: మొదలైనవారిని జేయు తెలుఁగు పరీకలలో నన్నొక పరీకకునిగా నియమించిరి. సంఘసంస్కరణ సమాజకార్యములయందును, బ్రహ్మసమాజ ధర్ఘ వ్యాపనమునందును, నాకు విశేషాభిమానము. ఈ విషయములో సహితము కార్యశూరత నాకు ప్రియము ; క్రియాశూన్యమైన కేనల వాక్ళూరత నాకు ఆప్రియము. సేను చెన్నపురి పోవునప్పటికి వార్తాపత్రికలలో సంఘసంస్కరణ సమాజము వారిచే నేర్పఱుపఁబడిన సంస్కా_రభోజనములు శ్లాఘింపఁ బడుచు