పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్య్లులు.

రాను రాను బ్రాహ్మణులు పైతృకవిధులకొరకు బలులకొఱకును హింసచేయుచుండినను, మాంసాహారమును మాత్రము విసర్జించిరి. యజ్ఞశేషమగు మాంసమును అగ్నిలో బడవేయసాగిరి. పితృదేవతా రాధనమున మాంసమును దినుట పాతకముగా పరిగణింపబడ మొదలిడెను. *కొందరు క్షత్రియులు వేటాడుట వదలక పోయినను మాంసాహారమును సంపూర్ణముగ వదలిరి.

      ఈ విధముగా హిందూజాతియంతయు మాంసాశనమునేకాక మధ్యపానమునుగూడ త్యజించుట అత్యంత ఘనకార్యమనుటకు సంశయించు వారుందురా! మధ్యపానాభ్యాసము యొక్క చరిత్రను పరిశీలించితిమేని, ఆరంభమున హింద్వార్యులకును వారి సోదరులగు జర్మనులకుండినంత మధ్యపానాసక్తి

  • పితృదేవల కర్పింపబడు వివిధమాంసము లీక్రిందిశ్లోకములందు వర్ణింపబడియున్నవి. (అనుశాసనపర్వము)

న్యౌమాసౌతుభపితృక్తిర్మత్సైపితృగణస్యసా, త్రీస్మాసానానిసేనా
విశ్పతుర్మాసం॥శేసష॥
అజేనమాసాన్ ప్రీయంతే సంచేన పితరోనృప, తారాహేమష
ణ్మాసాన్ సప్తవైశాకులేనతు । మాసామష్టై సాషన్ తేన రౌరినేణ
సంప్రభో॥
గవయస్యతుమాంసేన తృప్తి:స్యాద్శమాపిన్ |మాంసేనైకాగరప్రీతి
పితృణాం మహిషేణతు॥
గన్యేవదత్తేశ్రాద్దేతు సంవత్సరమిహోద్యతే । వ్యాఘ్రీణసస్య్హమాంసేన
తృప్తిద్వాదశవార్షికీ । అలంక్యాయభవేవర్గత్తంఖడ్గమాంసం పితృక్షయే