పుట:Aandhrakavula-charitramu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

       కొందఱి నాత్మభావమునఁ గొందఱ మన్నన భృత్యులందు ని
       ట్లందఱ నన్నిభంగుల నృపాగ్రణి వశ్యులఁ జేయఁగాఁదగున్."

ఈ ప్రతాపరుదుఁడు lక్రీ.శ. 1158 నుండి 11985 వఱకును రాజ్యమును బాలించెననియు, మడికి-సింగన్న "సకలనీతి సమ్మతము" లో నీతి సారమును పేర్కొనినను, కర్తపేరు తెలుపలేదనియు, ఈ ప్రతాపరుద్రుని సంస్కృత "నీతి సారము" ను ముద్దరాజు రామన్న తన రాఘవ పాండవీయ వ్యాఖ్యలో నుదాహరించెననియు తెనుఁగు కవుల చరిత్ర" లోఁ గలదు.]