సకలనీతిసమ్మతము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

1. పరిచయము

ప్రాచీనాంధ్రకవి మడికి సింగన రచించిన 'సకల నీతిసమ్మతము' అను నీ గ్రంథము క్రీ. శ. 1923లో శ్రీమానవల్లి రామకృష్ణకవి మహోదయులచే విస్మృతకవుల కృతులలో పదవదిగా ప్రకటితమైనది. కవిగారా సంవత్సరముననే దీనిని ముద్రించినను, వారిప్పటికరువదేండ్ల క్రిందటనే. ఈ గ్రంథము నెఱుగుదురు. క్రీ. శ. 1910లో వారు ప్రకటించిన 'ప్రబంధ మణి భూషణము' పీఠికలో నీ గ్రంథమునుగూర్చి యిట్లు వ్రాసియున్నారు.

"ఇట్టి సంచితకృతులు సంస్కృతమున విస్తారముగా గలవు. ఆంధ్ర భాషలో నాకు లభించినంతవట్టు పరికింప నట్టికృతికర్తల మడికి సింగనయే ప్రథముఁడు, అతఁడు ప్రాచీన పంచతంత్రి, ప్రాచీన కామందకము, ముద్రా మాత్యము. నీతి భూషణము, బదైననీతి, కుమారసంభవము, భారతము, మనుమంచిభట్టు నశ్వశాస్త్రము మొదలగు గ్రంథములలోని రాజనీతిపద్యముల సన్నియు నేఱి సకలనీతిసమ్మతమను గ్రంథమును గూర్చేను” (పుట 1).

కవిగారీ సకలనీతిసమ్మతమును ప్రకటించుటయేగాక, యెనిమిది పుటలలో విశేషవిషయవిలసితమగు నొక యుపోద్ఘాతము వ్రాసియున్నారు. దాని మూలమున _ మన ప్రాచీనాంధ్రవాఙ్ఞ్మయ చరిత్రలో నెన్ని కావ్యములు నష్టమైనవో తెలియుటయేగాక, తెలుగు సాహిత్యమున నీ నాటికి పరిశీలనలేని, శాస్త్రవాఙ్ఞ్మయమును గూర్చిన నూతనవిశేషములు తెలియుచున్నవి. ఇది చాల విలువగల గ్రంథమైనను, నీ నలభై ఏడేండ్లనుండి దీనిని కూలంకషముగా గౌకపోయిన- అధఏ ఆలవోకగానైన - విమర్శకులు పరిశీలింపలేదు.

1. వనపర్తి బ్రహ్మవిద్యావిలాస ముద్రాక్షరశాలలో ముద్రితమైనది. ఈ గ్రంథ ప్రశస్తినిగూర్చి- పునర్ముద్రణావశ్యకతనుగూర్చి నేను మూడుపరియాయములు హెచ్చరించితిని. నేటికిది ద్వితీయముగానేగాక , అద్వితీయముగా కూడ ముద్రణమైనందులకు ఎంతో సంతోషింపవలసియున్నది.

ఈ గ్రంథమింతవఱకు అజ్ఞాతవాసము చేయుచున్నందున ప్రథమముగా గ్రంథముసుగూర్చి, గ్రంథస్థవిషయములనుగూర్చి తెలిసికొనుట యావశ్యకము గాన వానితో ప్రారంభించుచున్నాను.

2. గ్రంథరచనావిధానము

శ్రీ కవిగారి ప్రోతను బట్టి యిది సంకలన గ్రంథము గుటస్పష్టము.

సింగన తాను రచియించినది. సంకలన గ్రంథ మేయైనను, దీనిని “ప్రబంధ'మనియే వ్యవహరించియున్నాడు. ప్రబంధమునలే నిందు, కృత్యవ తరణిక , షష్ఠ్యంతములు , ఆశ్వాసాద్యంత సద్యములు, గద్య గలవు. “నారద వసిష్ట పరాశరజాదరాయణ భృంగ్వింగిరసగురు శుక్రముతాను సొరంజ్ దేవ మానవ రాక్షసంబులగు నయశాస్త్రంబులు పరీక్షించి యంధ్రభాషా కోవిదులగు సుకవీంద్ర రచితంబైన ముద్రామాత్య. పంచతంత్రీ- బద్దె భూపాల. చాణక్య, ధౌమ్య. విదుర .. ధృతరాష్ట్ర- బలభద్ర- కొమందక.. గజాంకుళ. నీతి సొర- నీతిభూషణ- క్షేమేంద్ర. భోజరాజవిభూషణ. పురుషార్థసార, భారత. రామాయణాది మహాకావ్యంబులు, పురాణేతిహాసంబులు, కందనామాత్యునీతి తారావళి, లోకో కి - చౌటుప్రబంధంబులయందును గల నీతివిశేషంబు లూహించి తత్తత్సారాంశంబులయ్యె విధంబుల వర్గసంగతంబుగా సకలనీతి సమ్మతంబను పేరనొక్క

ప్రబంధంబు

రచియింపుదునని ప్రబంధ సారంబునకు ననుగుణంబుగా నే పరుషునిం జారింతునో యని విత్కరించి" అని సింగన ప్రాయుటయే గాక గద్యయందు. 2 పూర్వ గ్రంథములు పునర్ముద్రణావశ్యకత భారతి సం. 28.సం. ఈ 488-441. పుటలు ఆకర గ్రంథములు, భారతి. జూలై, 1988. 1967, “ఇది శ్రీ నరసిం హ ప్రసాద లబ్దికవితా విలాస భారద్వాజసగోత్రా య్యలార్యపుత్ర సరనగుణధుర్య సింగనార్య ప్రణితంబైన సకలనీతిసమ్మ తంటను 'ప్రదిం:సంబు' నందు...... ప్రథమాశ్వాసము” అని పోయుట వలన సింగనదృష్టిలో నిది ప్రబంధమే.

3. సంకలన గ్రంథములు

సింగన యిట్లు స్పష్టముగా ప్రబంధమని నిర్దేశించినను. ఇది సంకలన గ్రంథమే. సంకలన గ్రంథమనగా కవి, తనకు పూర్వమందున్న కవుల కొప్యములనుండి వర్ల నాంశములుగాని శాస్త్ర విషయములుగాని సేకరించి, వానిని వర్గీకరించి, ఏకాకారమైన యొక కృతిగా సమకూర్చు సాహిత్య ప్రక్రియ. సింగన తనకు ముంగిట్టి గ్రంథరచన లేక పోవుట చేత, తాను సమకూర్పబోవు కృతి విట్లు, బహుమనోహరముగా సమర్థించియున్నాడు—

సీ. “ ఆలోల కల్లోలనుగు దుగ్ధనిధిఁ ద్రచ్చి
దేవామృతము తేటఁదేర్చుపగిది
గంధకారుడు మున్ను గల వస్తువులు జోకఁ
గూర్చి సుగంధంబు గూడినట్లు
అడవిపువ్వుల తేనె లన్నియు మధుపాళి
యిట్టలంబుగ జున్ను పెట్టుభంగిఁ
దస నేర్పు మెఱసి వర్తకుఁడు ముత్తెములీడు
గూర్చి హారంబు లీగ్రుచ్చు కరణీ

గీ. గృతులు మును సెప్పినట్టి సత్కృతులు ద్రవ్వి
కాంచుకంచెను నొక చోట గానఁబడఁగ
సకలనయశాస్త్ర మతములు సంగ్రహించి
గ్రంథ మొనరింతు లోకోపళారముగను." 14

ఇట్లోక ప్రణాళిక నిర్ణయించుకోని సింగన, తనకు పూర్వపుకృతుల నుండి పద్యములను సేకరించినాడు. కాని పద్యములన్నియు నితరకవుల వే గదా. అందువలన- పోనీని వర్గీకరణముచేసి, వానినొక దావితో నొకటి యను సంధించునట్లు, తిరిగి యీ రీతిని చెప్పినాడు.. పుట:Sakalaneetisammatamu.pdf/6 పుట:Sakalaneetisammatamu.pdf/7 పుట:Sakalaneetisammatamu.pdf/8 పుట:Sakalaneetisammatamu.pdf/9 పుట:Sakalaneetisammatamu.pdf/10 పుట:Sakalaneetisammatamu.pdf/11 పుట:Sakalaneetisammatamu.pdf/12 పుట:Sakalaneetisammatamu.pdf/13 పుట:Sakalaneetisammatamu.pdf/14 పుట:Sakalaneetisammatamu.pdf/15 పుట:Sakalaneetisammatamu.pdf/16 పుట:Sakalaneetisammatamu.pdf/17 పుట:Sakalaneetisammatamu.pdf/18 పుట:Sakalaneetisammatamu.pdf/19 పుట:Sakalaneetisammatamu.pdf/20 పుట:Sakalaneetisammatamu.pdf/21 పుట:Sakalaneetisammatamu.pdf/22 పుట:Sakalaneetisammatamu.pdf/23 పుట:Sakalaneetisammatamu.pdf/24 పుట:Sakalaneetisammatamu.pdf/25 పుట:Sakalaneetisammatamu.pdf/26 పుట:Sakalaneetisammatamu.pdf/27 పుట:Sakalaneetisammatamu.pdf/28 పుట:Sakalaneetisammatamu.pdf/29 పుట:Sakalaneetisammatamu.pdf/30 పుట:Sakalaneetisammatamu.pdf/31 పుట:Sakalaneetisammatamu.pdf/32 పుట:Sakalaneetisammatamu.pdf/33 పుట:Sakalaneetisammatamu.pdf/34 పుట:Sakalaneetisammatamu.pdf/35 పుట:Sakalaneetisammatamu.pdf/36 పుట:Sakalaneetisammatamu.pdf/37 పుట:Sakalaneetisammatamu.pdf/38 పుట:Sakalaneetisammatamu.pdf/39 పుట:Sakalaneetisammatamu.pdf/40 పుట:Sakalaneetisammatamu.pdf/41 పుట:Sakalaneetisammatamu.pdf/42 పుట:Sakalaneetisammatamu.pdf/43 పుట:Sakalaneetisammatamu.pdf/44 పుట:Sakalaneetisammatamu.pdf/45 పుట:Sakalaneetisammatamu.pdf/46 పుట:Sakalaneetisammatamu.pdf/47 పుట:Sakalaneetisammatamu.pdf/48 పుట:Sakalaneetisammatamu.pdf/49 పుట:Sakalaneetisammatamu.pdf/50 పుట:Sakalaneetisammatamu.pdf/51 పుట:Sakalaneetisammatamu.pdf/52 పుట:Sakalaneetisammatamu.pdf/53 పుట:Sakalaneetisammatamu.pdf/54 పుట:Sakalaneetisammatamu.pdf/55 పుట:Sakalaneetisammatamu.pdf/56 పుట:Sakalaneetisammatamu.pdf/57 పుట:Sakalaneetisammatamu.pdf/58 పుట:Sakalaneetisammatamu.pdf/59 పుట:Sakalaneetisammatamu.pdf/60 పుట:Sakalaneetisammatamu.pdf/61 పుట:Sakalaneetisammatamu.pdf/62 పుట:Sakalaneetisammatamu.pdf/63 పుట:Sakalaneetisammatamu.pdf/64 పుట:Sakalaneetisammatamu.pdf/65 పుట:Sakalaneetisammatamu.pdf/66 పుట:Sakalaneetisammatamu.pdf/67 పుట:Sakalaneetisammatamu.pdf/68 పుట:Sakalaneetisammatamu.pdf/69 పుట:Sakalaneetisammatamu.pdf/70 పుట:Sakalaneetisammatamu.pdf/71 పుట:Sakalaneetisammatamu.pdf/72 పుట:Sakalaneetisammatamu.pdf/73 పుట:Sakalaneetisammatamu.pdf/74 పుట:Sakalaneetisammatamu.pdf/75 పుట:Sakalaneetisammatamu.pdf/76 పుట:Sakalaneetisammatamu.pdf/77 పుట:Sakalaneetisammatamu.pdf/78 పుట:Sakalaneetisammatamu.pdf/79
________________

ప్రథమముద్రణము ఉపోద్ఘాతము -:0:

రాజ్యాంగములలో సకలవరంబుల వారుసు బరస్పరము ప్రవర్తింప వలసిన ఓతిమార్గమును సకల గ్రంథసస్ముతమగునట్టిదిగా నేర్చి దీని సకలనీతి సమ్మతమను పేర మడికి సింగన రూ 3్చ. ఇంచుఁ జేర్పను ద్దేశించిన నీతివర్ణముల గ్రంథారంభముననే (17వ సంఖ్య గద్యమునకవి వివరించె నందు "ఆధిణాసము సరో నభేదంబుసు" అను సంతకుఁగలమూఁడా శ్వాసముల గ్రంథమె మనకు లంపఁగా నిందు ముద్రింపఁగడంగిలిమి. పై భాగము సహితము లభించునని వాట్మయమునకు నిక్కముగాఁ జెంపుగలుగును. ప్రతిష్టాత విషయములో రాజ ప్రతి భాగము మూఁడాళ్వాముల ముగియుచుండుటవలనను దక్కినభాగముతో లోకో కి సంగీత నాట్య విషయమును బూజా ప్రతిపాధి ప్రశంసలుసు గలవగుటచే గ్రంథమును మొదట వ్రాసికొనిన వారు దాని ససంబదముని వడలి యుంచురేమో,

ముడికి సింగన గోదావరి ప్రాంతమున నుండు పెద సుడికి నివాసియయ్యును నోరుగల్లున కుత్తరమున నుండు రామగిరి పట్ల ముస కవీశ్వరుండగు కందన మంత్రి కాశ్రితుఁడై బహుగ్రంథముల రచించె, వానిలోఁబమ్మ పురాణము, భాస్ ఒత దశమస్కంధము (ద్విపదకావ్యము , వాసిష రామాయణము మనకు లభించు చున్నది. దశమస్కంధభాగము తంజాపురి పుసకభుశారము నాభ్యంత సములు లేక యొక మాతృకగలదు. తర్కీ సని ముద్రిత... సు. కండనమంత్రి పేక నీతితా రావళియు యొక గ్రంథము సింగన రచిబుం చినది నేటికిఁ గాసరాజు, ఒంగన సకలనీతి సమ్మతమున దానిలోనుండి పెక్కు పద్యము లదా హరించు కొనెను. మడికి సింగన యుండిసకాలను పక్క పురాణ రచనాకాలము తెలిసినంచున్న జిక్కులు లేక పిస్పష్ట సుగుచున్నది.

"ఆకరయుగాసల సృగాంకళకవత్సరయులై విరఁగు శాశ్వరినిటు క్యా ప్రాకటిత మార్గశిర పంచమి నిబౌల్చు నుడు పాలసుత వాసరము నందున్ శ్రీ కరముగా పుకికి (మడికి సింగన దెనుంగున రచించెఁ దగఁబ్మూపురాణం జాక మలమిత్రశశిరాండుపుగఁగంద సచివాగ్రణికి మంగళసుహాశ్రీ.' అనఁగా శాలివా నాన వములు 1342 లకు సరిదిన క్రీ.శ. 1420 సం పత్సమనఁ బడ్మపురాణము రచింపబడియె. కివి తన గ్రం థరచనాక లు చెప్పుకున్నను నందనం: ఆయు నతని కాశ్రయులగు సుపడియుఁ డెలుంగు యఁడును బ్రభుత్వము చేసిన కాలములు సులభముగా లభించుచున్నందున మడికి సింగన కొలను దక్సాస్యము గా నేరదు , సకలనీతి సమ్మతమునఁ బద్మషరా మునుండి పద్యములు (204 మొ) గ్రహింపఁబడి నందున ఇది 1430 క్రీ. శ. ప్రాంతముల రచింపఁబడియుండును. ఈ కాలముననే శ్రీనాథుఁడును, నీళ్ళంక కొమ్మనయు (6.2 లీలా ఏలాసక కు, కారన, ఆనంతుఁడు. జక్కన, మల్లన మొదలగు కవులు తమతమకృతులచేఁ బ్రఖ్యాతివడయుచుండిరి. సకలనీతి సమ్మ శము దేవాంకిత మైనను గందనామాత్యుని భ్రాతయగు కేసన సుంత్రి సబహుమా 'సముగా నిండుఁ బేర్కొనబడిము. కంచన బ్రాహ్మణుఁడు, కాశ్యపగోత్రజుఁడు . కందుకూరి వీరేశలింగం పంతులవారు కందనమంత్రి పూర్వజులలో నొక్క (డగు గన్న మంత్రిని మార్కండేయ : రాణకృతిపతియగు గన్న మంత్రిగా గ్రహించి ప్రమాదపరంపరతో భావ నాసోపానములు గట్టెసు. కందమంత్రిని.

“భరణీ వేవకులాణ్ణి చంద్రవిలసద్దా కాం:29 రాష్ట్ర వి స్తరహిస్తాంబుజ మంత్రిరక్షణ కళాణాచుర్య సాహిత్య గీ తరసా క్వావనలోకమానససదా చర్మజ్ఞ శ్రీముప్పడి శ్వర కారుణ్యక బాక్షపర్ధిత మహాసౌభాగ్య భాగ్యోదయా. "

అని పద్మపురామున సషమాశ్వా శాంతమునఁ గని సంబోధించెను. కూరన మార్కండేయపు రాజమున గన్న మంత్రి వంశావ తారక్రమము పర్ణించుచు,

“ఆచతుర్థ కులసుధాంబుధినుపముంచే నమిత కాంతిచంద్రుఁ డపనిభరణ దిగ్గజేంద్రమును వితీర్ణ మందారంబు పుల్ల పై న్య విభుఁడు మహిత కీర్తి".

అని గన్నమంత్రి(జతుర్ద పంగజునిగాఁ బేర్కొనియె. కావున నీరెండు వంశములవారును ఢిన్ను లగుట నిశ్చయము. కందనమంత్రి తాతలు కొక తీయ గణపతి యొద్ద సామంతులై యుండి గణ పేశ్వరాచీన్లలసంల 'దేవాలయ ప్రతిష్టలు సేసి ప్రఖ్యాత గాంచిరి. మణికిసింగన తిక్కనసోమయాజి కుమారుఁడగు కొమ్మనమంత్రికి దౌహిత్రుని కుమారుఁడు. ఆదౌహిత్రుఁడగు నయ్యలమంత్రియు ననపోతిరెడ్డికి మంత్రిపై ప్రసిద్ధి కెక్కె. కొవుననే మది సింగనకు రాజ... శాస్త్రముల దౌరంధర్యము గలిగెళ7? బోలు. చుడి సింగన కాలము కనుసరించి చూచిసంపేడలఁదిక్కన కాలము 1260 కంటెఁ ద్రాతపడదు.

సకల నీతి సమ్మతమున సుదృతములగు పద్యముల కొక గ్రంధ నాచుము గవియే పేర్కొనియె. ఆంచు ము డ్రామాక్యము. తిసాము, పంచతంత్రి, పురుషార్థ సారము, నీతిభూషణము, తామందకము, నీతిమళి, కురసంధ వము, చారుచర్య, బదైననీతి, స్మపురాణము, శాలిహోత్రము, ధావతము . మొదలగునవి గలవు. వీనిలో మొదటియేడు గ్రంథములు నష్టములయ్య. కుకూర సంభము నన్నెచోడకృతము, ఉదాన వీడియు మేము ముద్రింపింది యుంటిమి. చారుచర్య శ్రీముక్త్యాల ప్రకములచేఁ బ్రకటింపబడిది. కాల హో త్రము పీఠికాసవ్యములు గానరాక కొంతభాగము పెక్కుచోటు) ముద్రితమయ్యే . అక్కినవి సుప్రసిద్ధములు. ఈ గ్రంథములన్నియు సింగనకంటెr (1420 క్రీ.శ.) బూత్వకచితములని స్పష్టము.

శాలిహోత్ర మసునశ్వశాస్త్రమును మనుమంచిభటారకుఁ డనుకవి వారు అతణ ఏలాస మను పేరఁ డెనిగించెను. ఇయ్యది యెంత ప్రాచీనమో యెకు గుట కానుకూల్యములేక పీఠికాపద్యము లెచ్చటను లభించినవి కావు, ఆది చౌ కుప్యక పభూపతి కంకిత మీయఁబడియె. విద్యానగరం గంభూపతి మురికి సింగన కాలమునొఁడు కావున కుసుమంచిభట్టును నతని ప్రభువగు కంబ రాజును తప్పక ప్రాచీనులే.

ముద్రామాత్యము క్షేమేంద్రుఁ డను బిరుదము వహించిన ఆక్కొట్లను కవి రచించినట్లు తోచుచున్నది. క్షేమేంద్రకని క్రీ. శ. 1050 ప్రాంతముల సుండెఁ గాపునం దద్బిరుదవహనముచే నితఁడు తత్పూక్వుఁ డగుటకు సాధ్యుఁడు కాఁడు. అతఁడు శూద్రక రాజచరిత్రమును శతపక్షి సంవోదమును రచించినట్లు లక్షణ గ్రంథోదాహృతవద్యములవలనఁ దెలియుచున్నది. జిలజోధ మనియుఁ గదిసంజీవని యనియు సందిగనామములు గలక్క ఉందోగ్రంప్ మున ముడ్రామాత్య నీతి భూషణ పురుషార్ధసొర ములనుండి సన్యము లుడా కాృతము లయ్యె. అందు ము ద్రామాత్యములోని డని క్రిందిపద్యము గానఁబడు చున్నది.

మ. మనుజాధీశ్వరుకంటె మంత్రి బలసామన్యంబు నంజు రా
జ్యనియోగంబును నగణం బగుచు నాజ్ఞాలంఘనోచ్యుక్తుఁడై
మను దుషవ్యవసాయుఁ డే చలి మదోన్మరాళ్ముఁడై కూలు గ్ర
క్కున ము న్నాతనిచేఁ దడకుఁడు నదీకూ తావ నీజాకృతిన్.

ముద్రామాత్యము కేవలము నీతిగ్రంథము కొత్త ముద్రారాక్షసమువలె నొక రాజు ప్రాథవమును సంపాదించు మంత్రిశిఖామణి నీతిదౌరంధర్యమును మరించుకొస్యమో యనుసందియము గలిగించుచున్నది. ఇందు రాజరాజనంశజు లగుచోళ భూపతుల జయించిన వాళుక్య రాజులయో లేక చాళుక్యుల జయించిన కాక తీయు లయా పరాక్రమము ప్రశంసింపఁబడిన ట్టుదాహృత పద్యము 5వలస నూహింపదగియున్నది.

ఆ.వె. రాజరాజవంశ భూజనపతు లీలి, రకటి మంత్రి దొలఁగి యతికి నాఁడు
ఏది పనుపు సేయ నిటు నిల్వ బోలడు, రాజు లేనికయ్య మోజపడునే. 927

ఉ కొన్ని దినంబు లీక్కడ నకుంఠితలీలఁ బథ శ్రమారియై
యున్న బలంబు గెల్చుకోసు బొప్పగు సంతియ కౌదు శత్రుభూ
మన్ని జమార్గ మారయక మిన్నక యేఁగుట యేది టుది యా యున్నెడఁ జూచి వెళ్తుజను లున్నక (1) చెప్పుఁడు గూఢచారకన్. 852

ఇవి కథాభాగములో పద్యములట్లు గాస్పించును గాని కేవలము నీతి విచారములు గావు.

నీతిసారమును మొదటికాక తీయరుద్రదేవుఁడు రచించినట్లు ప్రాచీనపడ్యో డాహరణములు గలవు. ఉషాపరిణయ మనుసంస్కృత నాటకము రుద్రదేవకృత మని యొకటి గలదుకాని యక్కవి కోక తీయుఁడా యనుట విశడము కాదయ్యె . సంస్కృత భాషలోఁ గామందక నీతిసారము, శుక్ర నీతిసారము. అని ప్రసిద్ధములుగా రెండు నిబంఫనములు గుపు, సింగన యుదాహరించిన నీతి సొర పద్యములకు మూల మారెంటను గొనరాదు. ఔర సృత్య నీతి సొరచుని మూఁడు వేలశ్లోకము లలో నొకటి యుండినట్లు వైశంపాయనకృతీవ్యాఖ్యాతయు యా సుళాష్టక తంత్ర కొరుఁడుసు బేర్కొనుచున్నందునసు వీరమిత్రోడయాడి గ్రంథములలోని బృహ స్పతిమత సతియె మననీతిసార పద్యములఁ గానవచ్చుచున్నందున రుద్రదేవుఁడు కార స్పత్య నీతిసారమునె తెనిఁగించె నని సందేహము గలుగుచున్నది. సకలనీతి సమ్మతమునఁ బంచతంత్రివేళ నుడివిన గ్రంథము అథెంప దయ్యె. కర్తపేరు నెఱుంగ సాధ్యము గాదు. ఈ కవి అధించుచున్నవంతంత్రముల కర్తలకంటెఁ బ్రౌఢుఁడని వెంకటనాథామలషళ్ళమం చోట్న చూచిన నెఱుంగవచ్చును.

నీతిభూషణమును నాంధ్ర భోజు (డసుకవి రచించినట్లోక లక్షణగ్రంథము - గలదు కాని యతఁ డెవ్వఁ డని గుణింప వీలుకాడు. జలజోళుక్షణమున దీనిలోనుండి 'పెక్కు పద్యము లుడా కాృతము లయ్యె. అందు.

మ. సకలహిణుశిరః ప్రవర్తి నురుపక్షద్వంద్వ కుక్లా భారం
జకుఁడన్ సర్వదిగంత గామి నసకృత్సం సేవ్యమానుండ నా
షీకుఁడం గావున మత్సమానుఁ డగునే శీతాంశుఁ డం చెప్పుకుం
బక మిందుం ద్రిహసించునట్లు సుజనుం బల్కుం టురాళ్ముం డిలన్.

చ. వలసినవంక లం గురియు వర్ష సమాగమమేఘ మేఁగి త
న్మలినత దాతయం దవగుణంబును సహ్యమె దృష్టి లేక ని
ర్మల మగుచోఁ దలంపఁగ శరద్దన మేటికి నట్ల యీగిమై
నెలయనివాని పిల్ల (దన మేమి ప్రయోజన మరికోటికిన్.

అని మొదలగు పద్యములు గలవు. నీతి భూషణమునత సంసృతమున మూల మేదో యిప్పటికీ ఁ తెలియ చాదు.

పురుషా సారము గణపతికి రుద్రదేవికిని మంత్రి డగు దేవయ్యవే రచిత మని “శివదేవయ్య పురుషార సారములో” నసు నుడా కమున నూహింపఁదగి యున్నది. అతఁడు పురుషార్థసారము గాక "వ దేవథీమణి” యని 'మకుటము గలయొకళతకమును గూడ రచించినట్లు తోచుచున్నది. జాల బోనమునసు లక్షణ శిరోమణి లోను బురుషార్ధసా శివ దేశ శతక పద్యములు పెక్కులుచాన్నాతము లయ్యె. శతకములో నుండి---

ఉ. ప్రాణు నపొసుఁ గూల్చి యలపాముఁగదల్చి తదూర్వకీంతో
ద్యాణము నొ తీ మేను దృఢమై నిగుడం బిగియించి దృష్టులం
ఘోము చేర్చి యాప్రణవ ఘోషణమున్ విని యందు చూనస
శ్రీము సేసినం బవనసిద్దుఁ డనా శివ దేవ ధీమణి.

పుట:Sakalaneetisammatamu.pdf/86 పుట:Sakalaneetisammatamu.pdf/87 పుట:Sakalaneetisammatamu.pdf/88 పుట:Sakalaneetisammatamu.pdf/89 పుట:Sakalaneetisammatamu.pdf/90 పుట:Sakalaneetisammatamu.pdf/91