శతావధానసారము/నర్సాపురము

వికీసోర్స్ నుండి

తే.గీ|| శిష్టులకు సభయదమయి చెలఁగునెద్ది
కంకణాలంకృతం బయి కాంతి చెందు
సిద్ది శ్రీరామభూపాలు ముద్దుతనయు
కరము సద్దాని వర్ణింపఁ గలమె మేము 3

శ్రీ. శ్రీ. శ్రీ.


దుర్ముఖి సం॥ జ్యేష్ఠములో నర్సాపురములో జరగిన శతావధానములోఁ జెప్పిన 69 పద్యములలోఁ గొన్ని పద్యములు

శంకరాచార్యులు.

సీ||అడఁగించె నివ్వాఁడు కడ లేని మోహాంధకారము దివ్య జ్ఞానక లన
స్థాపించెనెవ్వాఁడు షణ్మతమ్ములను బౌద్ధాది దుర్మతముల హతము చేసి
రచియిం చెనెవ్వాఁడు బ్రహ్లాదులకశక్య మైన శ్రీసూత్రభాష్యాదికంబు!
నిర్జించే సెన్వాఁడు నిర్జర జ్యేష్ఠావ తారుఁ డై నట్టివిద్వాంసునొకని,
తే| గీ॥ నట్టియస్మన్మతత్తారణార్య బిరుదు
నవరసాంబశి వావతారాడ్యు బ్రమ
బోధపారీణు నానందపూర్ణు ససఘు
శంకరాచార్య వర్యుని సంస్మరింతు||

పరమేశ్వరుఁడు

.


ఉ॥ ఏమహనీయు ప్రాభవము నెట్టి మహాత్ములునై న జెప్పలే
రేమహనీయు తేజమున కెంతటి వారును నిల్వ నోవ రిం
కేమహనీయువర్ణ నము నెంతటి వారును జేయఁజాల రే
నామహనీయు నెంతుఁ బరమాత్ముని విఘ్న వినాశశీలు నిన్2

........................................................................................................

Sanscrit and Telugu vere of different metres. I was much pleased with the skill in versification and the wonderful power of memory displayed by the two Pandits,

(Stamp of Rajah in Parsbi.)

Rajah of Gadwal Samstan

GUDWAL. 9th March, 1896.
}

హూణుlI దేశమునకు వచ్చిన రీతి

.

సీ|| భిశుపాదాంబుజ ప్రక్షేపణ వ్యాయమున మొద లీ దేశమునకు వచ్చి !
క్రమముగాఁ గొంతదేశము వర్తకమునకై మై త్రికల్మిని నాక్రమణ
మొనర్చి | యటు మీద మఱికొంత యార్జించి యద్దాన స్వల్పముగా
సేన సంగ్రహించి | పిమ్మటగొందఱి బృద్వీశు సడంచి యచ్చట
చ్చటఁ గోఁట లా శ్రమించి ,

తేగీ||క్రమముగా నెల్ల భూమీ వశముగఁ జేసి
సర్వరాజమ్యలును బన్ను సంగ నిప్పు
డేలుచున్నారు మన దేశమెల్ల యెడల
హూణ లెంతటి కార్యప్రవీణులో కద 3

వార్తాపత్రికలవలని. యుపయోగము. శేఖరిణీ,


స్వదేశేవా నోచే దపరవిషిషయేవా ప్రతి దినం !
భవేద్య ద్వచ్చితం కిమపి రమణీయంప్రతిగృహం |
తదేశ త్స ర్వేషా మపి సులభ మసీత్కల యతో
విరాజం తే వార్తాహరణచణపత్రాణి - బహుశః.........................4

........................................................................................................

చ|| కరువలి పట్టియు న్నిషధ కాంతుఁడు స్వర్గమునంటునట్టి సౌకరచ నమించి రంచు మఱిఁ గఱ్ఱలుకూడఁ జిగిర్చెనంచు నం | దటనుటె చూడముకదా! మును పెప్పుడో చక్రపాణి సుదరి యయి తీపి బువ్వని డెఁదా నమ రాళిక టంచు వారికే | సర సిజవైరియున్ సుధనోసందె నటంచనుగాని గ్రంధముల్ | తరిచి నిజంబో కాదో యిఁక దాని గనుంగొను వారు లేరు గా | పురి నరసాపురంబునను మొన్నను మీరురచించినట్టి నుందరకవితా చమత్కృతి యొర్చినవిందెటు సెప్పువాఁడ నెల్లరకును మోదమి చ్చె సక లంబగు శ్రోతల మోహపుచ్చే న | చ్చెరువు నునుంచే మీకవిత జెప్పదరంబె సుదోపమా సమో | తిరుపతి వేంకటేశ్వర సుధీమణులార! కవీంద్రులార! మీయిరువురిపద్యముల్ పుడమి సెల్లెడ నిల్చెడు శాశ్వతంబుగన్ ||1|| తే|గీ||: ఉభయకవిమిత్రు కవితయందొక టిగాన మర్థహీనంపుఁ బదమని యండ్రుగాదె ఆశు కావ్యంబునం దైవనట్లె-చెప్పి | మిం చిరిపుడీయుభయకవిమిత్రులౌర! || 2||

శ్రీ. శ్రీ. శ్రీ,

28 th July 1896.

(Sd) K. NARASIMHAM, NARSPUR.

|

కణ్వునకు శకుంతల దొరకుట, మందా క్రాంతావృత్తమ్.

విశ్వామిత్రా భిధము నివరాన్మేనకాయా మరణ్యే
జాతాం త్యక్తా మపిచ జన కెనా2.పి మాత్రా తయాచ
గృష్ట్వా కణ్వ స్స్వతనయ తయా మాససే తా విభావ్య
ప్రోద్య త్స్రీత్యా స్వగృహ మనయ త్తత్ర సా వృద్ధీమాప.5

గాలి వాన

మ|| వడియెన్ వృక్షము లెల్ల లోక ము లు కంపం బం దె నౌకల్ జలం
బులలోముంగెను నావికుల్ చదిసి రేపు బాసి తాటాకుఁగొం
పలు చెల్లా చెదరై నసించె నహాహా ప్రారబ్ద కర్మమ్మునన్
గలిగెబో మొక గాలి వాన భువనే మోత్కపమ్,ము సందిల్లగన్6

పరస్త్రీ గమనమువలని నష్టము. మాలినీ వృత్తం.

పరసారసిజనేత్రా సంగమార్థం యియాసో
ర్భవతి చరణరక్షా తాడనం తత్ర తత్ర
ఆపితు చికురహానికి ప్రాణహాని స్తదైవ
ప్రభవతి ఋత మేత న్మానహానిః కదాపి..7

చ|| సుకృతసు బుద్ధిమూలఁబడు సుందరి యేగురువంచుఁ దోచుదు
ష్టకృతు లె యూగ మమ్ములగు జాపళు లే నయబోధకమ్ము లొ
నకటకట" యొకొ నొక నికగ్గలమై తగుజవ్వనంబునం,
దొకనికే బుద్ధి మార్పడక యుండు బురాకృత పుణ్య సంపదన్. 8

ఉ|| చూచినయంతమాత్రమున సుందరు లెల్ల హసింతు పిల్లలున్
గోచినబట్టి లాగుదురు కొందఱు (తాత) యటంచుఁ గేరి దో
బూచులఁ నాడ బూనుదురు పో జర మూఁడిసమీఁద నక్కటా!
యేచని గాను పింపదు మఱెయ్యదియన్" సుఖ మీయ దేరికి న్9

అకాల వర్ష మ్మునందు రాత్రివీధిపంచనుపరున్న మార్గస్థుడు.

సీ||తనయింట నున్న వెచ్చనిశయ్య పలుమాఱు మాససమునను సంస్మర
ణ చేసి ! తనయింట నున్న గుత్త పుగుబ్బలాఁడి మేల్గిలిగింతలను మాటి
| తనయింట నున్న చక్క-నిపచ్చడములఁ బలుమాఱుమ
నమునఁ బలవరించి | తనయింట నున్న మెత్త నికోట్లతండమ్ము లేల తే
లేదని యెంచి యెంచి,

తే! గీ॥కడుపులోఁ గాళ్ల నిఱికించి గడగడగడ
వణకుచును నిద్ర పోసాగె? బాంథుఁ డోక డు
వానతుంపురు లొకకొన్ని మేన బడఁగ
గాలి దగిలెడి యొక పంచపాళిలోస10

జగమోహిన్యవ తారము.


<poem>సీ: అమృతంబు పేరు దైవవ మెఱుంగుఁగాని యీయనుపమాకృతిచూత
యనెడివారు I చూచుట కేమి యీ సుందరీరత్నమ్ము సటు చననీకుఁడీ
యనెడివారు. అట్లేల పోవు నాయందుఁ దాత్పర్య మీయంగన సూ
చించె ననెడి వారు | నీయందు సూచించెనే కాదుకాదు నాయందు
న సూచించె ననెడి వారు,
తే| గీ|| నై రిరకక్క మలెల్లమోహాథోమగ్ను
లగుచు శ్రీమజ్జగ న్మోహనావ తారుఁ
జూచి యంతియ కాని శ్రీశుండ మోస
గాఁడటంచును మది నెఱుంగ రకటకట!11

(ప్రబోధ చంద్రోదయనాటకములోని జలభ్యం లబ్ధ మను
శ్లోకము సకు తెలుఁగు.

చ|| ఇది లభియించె నింక లభియించు లభించిన దాని వడ్డి చే
నదనము 'సేతు నంచు మదియందు సదాధనముం జపించు నీ
కిది తెలియంగ లే దకట! హెచ్చినయాశ పిశాచిరీతి నీ
కుదురునశింపఁ జేయుఁజుమి కూకటి దుంపలతోడ మూర్జుఁడా12

తి! శాం చెప్పినది

.

<poem>ఉ॥ చేకుఱె జేకుఱు, గలదు చేకుఱి సట్టి ధనంబు పెంచినన్
జేకుఱు నింతకన్న ను విశేషముగా ధనమంచు లోభమున్
జేకొని యున్న నిన్ను నతిశీఘ్రముగా నొక పెట్ట మ్రింగఁగా
నాకొని యున్న దయ్య మని యాశ నెఱుంగ నదేమి మూర్ఖుఁడా,13

వెం॥ శా॥ చెప్పినది.

శ్రీ శ్రీ శ్రీ

దుర్ముఖి సం|| ఆషాఢమాసము లో మొగ ల్ తుర్తి కోటలో జరగిన శతావధానములో జెప్పిన పద్యములలోఁగొన్ని

ప్రకృత ప్రభువు.

క || శీలమున సంశమ్ముస, నాలాప ముసను 'మేల్ సయమ్మునను మఱే రీ?లోకమున నృపతులు, శ్రీలక్ష్మీ నారసింహ సృపవరుఁ బోలన్ ,1

(ఆంజనేయులు )

సీ|| దాఁటె నెవ్వాడు ప్రోద్దామ వేగాటో వమున గోష్పదమ్ముగా మున్ను వార్థి | మాట నిన్వాలను గంభీరరాశుసరాజకుల మెల్లఁ దసకొనగో టీచేత దాటెనె న్వాండు బంథురత రాగ్ని జ్వాల గలతో కతో లంకఁ గల గృహముల | నాటే నెవ్వాడు ఎన్నాణం పుజయపుఁగంబంబు లంకా పట్టణంబులోన, తే! గీ! నితఁచు గుణవంతుఁ డతి శాంతుఁ డరికృతాంతుఁ డమలసుస్వాంతుఁ డనుపమాసంతకాంతి మంతుఁ డతిమంతుభక్తదుర్మం హరణ నంతుఁ డలరారు శ్రీ హనుమంతుఁ డెలమి2

కోశద్వంద్వమి యుందధాతి" యను శ్లోకము నకు తెలుగు.

చ| నళిని ధరించే సంచముకు నాటిన మొగ్గలు రెండు, చూడు చూ తలత ధరిం చెఁ బుంస్పీక విదారిత మనవల్ల వంబు నెచ్చెలి? గను గొంటి వే!యని వచించు చెలిం గని దీర్ఘ కాతటిన్ గలికి కుచాధగోష్ఠములు గప్పిని బయట గరమ్మునన్3</poem>