రచయిత:శేషాద్రి రమణ కవులు
Jump to navigation
Jump to search
←రచయిత అనుక్రమణిక: శ | శేషాద్రి రమణ కవులు |
జంట కవులు మరియు చరిత్ర పరిశోధకులు. వీరు గుంటూరు జిల్లా వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన దూపాటి శేషాచార్యులు (1890-1940) మరియు నాలుగవ వారైన దూపాటి వెంకట రమణాచార్యులు (1893-1963) కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు. | శేషాద్రి రమణ కవులు తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన
రచనలు[మార్చు]
- ఆంధ్ర వీరులు
- ఆంధ్ర వీరులు - రెండవ భాగము
- భక్తిరసశతకసంపుటము నకు పీఠిక.
- సర్వలోకేశ్వరశతకము (1928)