రచయిత:శేషాద్రి రమణ కవులు
స్వరూపం
| ←రచయిత అనుక్రమణిక: శ | శేషాద్రి రమణ కవులు |
| శేషాద్రి రమణ కవులు తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన జంట కవులు మరియు చరిత్ర పరిశోధకులు. వీరు గుంటూరు జిల్లా వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన దూపాటి శేషాచార్యులు (1890-1940) మరియు నాలుగవ వారైన దూపాటి వెంకట రమణాచార్యులు (1893-1963) కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు. |
రచనలు
[మార్చు]- ఆంధ్ర వీరులు
- ఆంధ్ర వీరులు - రెండవ భాగము
- పాపారాయనిర్యాణము (1921)
- భక్తిరసశతకసంపుటము నకు పీఠిక.
- సర్వలోకేశ్వరశతకము (1928)
- ఆంధ్ర వ్యాకరణ సర్వస్వము (1941)
- గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/మల్లారెడ్డి (1918)
- గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 5/వీరమాత (పద్యములు)
- గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/స్వప్నకావ్యము