పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూఁడవ ప్రకరణము

25


బాధ పెట్టిరి. అందుచే నుభయపక్షములలోను గ్రోధము రాజుచుండెను.

ఆదిల్ : మఱి మీరు కొల్వులోని కెప్పుడు వచ్చెదరు ?

తారా: మీ చిత్తము వచ్చినప్పుడు.

ఇట్లు వారిరువురును గొంత సేపు మాటలాడుకొనిరి. యోచనలు పెక్కులు కావించిరి.