పుట:VignanaChandhrikaMandali.djvu/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరిషత్సభ 1913-వ సంవత్సరములో తిరిగిమార్చబడినది. ఇప్పుడీప్రకారముగా సభాసదులుగలరు.

అధ్యక్షుడు.

మ.రా.రా. రావుబహదూరు కం. వీరేశలింగము పంతులుగారు, రాజమండ్రి.

ఉపాధ్యక్షుడు.

" చెన్నాప్రగడ భానుమూర్తిగారు, బి.ఏ., ఎల్.టి. చెన్నపట్టణము.

సభాసదులు.

మ.రా.రా. క. రామలింగారెడ్డిగారు, ఎం.ఏ., మైసూరు.

" కే. వి. లక్ష్మణరావుగారు, ఎం.ఏ., మునగాల.

" ఆ. లక్ష్మీపతిగారు, బి.ఏ., ఎం.బి.సి.ఎం., చెన్నపట్టణము.

" అ. కాళేశ్వరరావుగారు, బి.ఏ., బి.ఎల్. బెజవాడ.

" జి. వేంకటరంగారావుగారు, ఎం.ఏ.

" చి. వీరభద్రరావుగారు, రాజమండ్రి.

" వి. వి. శర్మగారు, ఎం.ఏ., ఎల్.టి. కార్యదర్శి.

I. సంకల్పము.

ఇంగ్లీషు తెలియని ఆంధ్రజనులకు సాహిత్యమునందును దేశచరిత్రములందును ప్రకృతి శాస్త్రములందును, జ్ఞానాభివృద్ధిచేయుట ఈ పరిషత్తుయొక్క ముఖ్యోద్దేశము.

II. పరీక్షలు.

ఇందుకొఱకు ప్రతిసంవత్సరము ఈదిగువ నుదహరించిన ప్రకారము పరీక్షలు జరుపబడును. అట్టిపరీక్షలో తేరినవారలకు విలువగల బహుమతులిచ్చి గౌరవింతుము.

III. ప