పుట:VignanaChandhrikaMandali.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము 3.

విజ్ఞాన చంద్రికా పరిషత్తు.

ఈ పరిషత్తు విజ్ఞానచంద్రికా మండలి వారిచే 3 సంవత్సరము. కొకసారి ఏర్పరుపబడును. ఇందు ఒక అధ్యక్షుడును, ఒక ఉపాధ్యక్షుడును, 7 గురు సభాసదులును ఉందురు.

సభాసదులలో నలుగురు విజ్ఞానచంద్రికా సభాసదులుగా నుండవలెను. మండలి సభాసదులలో నొక్కరు దీనికి కార్యదర్శిగా నుండవలెను. మొదటి 3-సంవత్సరములలో ఈక్రింద నుదహరించినవారు పరిషత్తునకు సభాసదులు.

అధ్యక్షుడు.

మ-రా-రా రావుబహదూరు కం-వీరేశలింగము పంతులుగారు, రాజమహేంద్రవరము.

ఉపాధ్యక్షుడు.

మ-రా-రా వావిలికొలను సుబ్బారావు పంతులుగారు, చెన్నపట్టణము.

సభాసదులు.

మ-రా-రా క. రామలింగారెడ్డిగారు, ఎం.ఏ., మైసూరు.

కే. వి. లక్ష్మణరావుగారు, ఎం. ఏ., మునగాల.

ఆ. లక్ష్మీపతిగారు బి. ఏ., చెన్నపట్టణము.

అ. కాళేశ్వరరావుగారు, బెజవాడ.

పి. శ్రీనివాసాచార్యులుగారు

చి. వీరభద్రరావుగారు, చెన్నపట్టణము.

వి. వి. శర్మగారు.ఎం. ఏ., కార్యదర్శి; చెన్నపట్టణము.