పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహవైవర్తమహాపురాణము, ప్రకృతిఖండము.

వారలభార్యలయందు లక్ష్మి యాత్మ కలాం శమున జనియించును. అప్పు లయి నృపోత్తము లగుదురు. ఓశంభూ నీ సేవ కుండు మృతుం డయ్యె. పొను. ఓ బ్రహ్లాదులా మీరలు ను పొండు. అని యి జ్ఞానతిచ్చి నా రాయణుండు లక్ష్మితో సభ నుండీ యభ్యంతరం బునకుం జనియె. దేవతలు ను శంభువు ను సంహృష్టు లయి పగమము లయినతమతమయాశ్రమములకుం జనిరి. 'శివుండు ను శీఘ్రమునఁ బరి పూర్ణ తమముగఁ దపంబు సేయం జసెను.

ఇది శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమునఁ బ్రకృతిఖండమునందు

నారాయణనారద సంవాదమునఁ దులస్యుపాఖ్యాన

మునం ద్రయోదశాధ్యాయము ముగిసెను.


కుశధ్వజసుత యగు వేదవతి చరిత్రము.

నారాయణ మహర్షియి ట్లనియె. ఓనారదమునీ యాధర్మ ధ్వజుం దును గుళధ్వజుండు నుగ్రం బయినతపము చేత లక్ష్మీ దేవి నారాధించి వారలు వెర్వేజ దమ కిష్టము లయినవరములు వడసిరి. అధర్మధ్వజ కుళధ్వజులు మహాలక్ష్మి వరము చేతఁ బృధ్వీ షతు లయి ధనము గలిగి పుత్ర వంతులైరి. అందు కుళధ్వజునిపత్ని మాలాపతి యను దేవి. ఆసతి కొంత కాలమునకు లక్ష్మ్యంశ సంభవయు సతి యునగుసుతం గనియె. ఆమె భూమిపణుం బడినంతట న జ్ఞానయుక్త యయి యందలు వినునట్లు స్పష్టముగ వేదధ్వనిం గావించి సూతి కాగృహమునుండి వెలు వడియె, ఆకన్యక జనించినయంత న వేదధ్వనిం గావించె గాన మనీషు లాకన్యకను వేదవతి యని పల్కుదురు. ఆమె జనియించినంత న బాగుగ జలకం బాడి తపము సేయ వనమునకుం జనియె. యయి యామె యెల్లవారు నిషేధించినను వినక వార లప్ర యత్నములు వము చేసి చనియె. ఆ వేదవతి పుష్కర క్షేత్రమునందు తపము సేయం బూని యొకమన్వంతరము లీల మెయి “నత్యుగ్ర. మగు