పుట:Tikkana-Somayaji.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

తిక్కన సోమయాజి

సనపుచ్చం గరమొప్ప దర్పకుఁడు రాజ్యత్సుండరాకారు శో
భనసంపన్నుఁ గృతీశ్వరుం బ్రచుర సౌభాగ్యాన్వితుం జేయుతన్."

అని కవులలో నంతగా వాడుకలేని మన్మధుని వర్ణించు నొక యీశీరర్థక పద్యమునే వ్రాసి యున్నాఁడు.

ఇట్లు బుద్ధివైశారద్యు లైనకృష్ణరావుగారు తిక్కన సుందరాకృతినిజిత్రించి యాంధ్రప్రపంచమునకు వంద్యు లగుచున్నారు.