పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
యక్షగానాన్ని వెలుగులోకి తెచ్చిన మహామహులు:

యక్షగాన వాఙ్మయ పరిశీధనలో శ్రీయుతులు పంచాగ్నుల ఆదినారయణ శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, డా॥ గిడుగు సీతాపతి, కళాప్రపూర్ణ జయంతి రామయ్య, శ్రీనివాస చక్రవర్తి. మల్లంపల్లి సోమశేఖరశర్మ, అక్కిరాజు ఉమాకాంత, విద్యాశేఖరులు, చింతాదీక్షితులు, ఆచార్య కోరాడ రామకృష్ణయ్య, ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, చింతా దీక్షితులు, డా॥నేలటూరి వెంకటరమణయ్య, ఆచార్య గంటి సోమయాజు, ఎల్లోరా ఆచార్య గంటి సోమయాజి, ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, డా॥కె.వి.ఆర్.నరసింహం, ఆచార్య రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, ఆచార్య విస్సా అప్పారావు, డా॥ యస్వీ జోగారావు, సురవరం ప్రతాపరెడ్డి, డా॥ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, కొమ్మనమంచి జోగయ్యశర్మ, ముట్నూరి సంగమేశం, ఆచార్య తూమాటి దోణప్ప, ఆచార్య బి.రామరాజు,

ఆదిలక్ష్మి, డా॥ ఆర్వీయస్ సుందరం మొదలైన ప్రముఖులెందరో యక్షగాన వాఙ్మయం గురించీ జానపద విజ్ఞానాన్ని గూర్చీ తెలియజేశారు.