పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ న ప్రు క ర ణ ము _gూF ఈ క్రొత్త సవూజము స్థాపింపబడిన యల్పకాలములాగనే -ఛేనొక సారి కాకినాడకు పోవలసివచ్చెను. కాకినాడలో నేనొక మిత్రుని యింట బస చేసి త్రిని. ఆమిత్రుఁడు వితంతు వివాహము చేసికొన్ననాఁడు కాఁడు ; జాతి వివర్ణనము చేసినవాఁడును గాఁడు అటువంటి బ్రాహ్మణ కుటుంబము నన్ను పంక్తిని బెట్టుకొని భోజనముచేసి నా కాతిధ్య మిచ్చుచుండఁగాఁజూచి, అక్కడ పునర్వివాహములు చేసికొని యున్నవారు సిగ్గుపడి నన్ను తమయింట భోజనము చేసిపొమ్లని నిర్బంధ పతిచిరి, వారిబలాత్కారముచేత నే నొప్పకొని యొక రాత్రి యొకరి యి(టికిఖోజనమునకుఁబోయితిని . తక్కినవారి నతఁడా రాత్రి తనయింటికి వి0దుకు పిలిచెను. ఆదినమున రాజమహేంద్రవరములో నంతకుముందు నాతో* భోజనము చేయఁగూడదని వాదించిన మూఁడవ పురుషుఁడును కాకినాడలాr*నే యుండుట తటస్థించెను ఆతఁడు నన్ను భోజనమునకు పిలిచిన వారియింటికిఁ బోయి ముందుగా తనకన్నము పెట్టి పంపి చేయవలసినదని యడిగెను. పంక్తిని భోజనమునకువచ్చిన రావలసినది శ్రీ పొ*ున పోవలసినదని చెప్పి యజమానుఁ డాతనిని పంపివేసెను, 9తఁ • 5ువాత రాజవు హీం దసరములో జరగిన నూ తన సమాజవు యొక్క సభకుఁబోయి యక్కడ నాతో*'భోజనము చేయఁగూడ దని మరల వాదింపఁ దొడఁగెను. అప్పడా సభలోనున్నవారిలాశ నో"gరు “ అయ్యా ! మిరు కాకినాడలో సెక్కడ భోజనముచేసితిరి ? " అని యడి గెను. “ ఆందఱును ఆయనతోఁగలిసి భోజనము చేసినవారేయైనప్పడు నేనె క్కడను భోజనయచేయక చావ-నా?’ అని యత్రc డుత్తరము చెప్పెను, ඡෂි දඨි త్రరువాత నో`కనాఁడు మాయింటికివచ్చి నాతో భోజనముచేయుటకు తన శ్రేమి యు నా క్షేపణము లేదనియు నందఱును కూడదన్నందున వివాహములకు శిఘాతము వచ్చునేమోయని తానును నట్లంటి నేకాని వే ప్రేమియలేదనియు చెప్పి మూయింట భోజనము చేయఁజూచెను గౌని నేనంగీకరింపలేదు గాజు హేంద్రవరములో నాతో భోజనముచేయని వారిద్దఱుండిరి గాని వారిలో నొక్క_రీనడుమ కాలధర్ధమునొందెను. చెన్నపట్టణము నుండి నేనిక్కడకు వచ్చునప్పడు ముద్రాక్షరములు మొదలైన సమస్త్రపరికరములతోను చింతామణీ ముద్రాయంత్రమును గొనివచ్చి 19