పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్ర) క ర ణ ము _9E_F కాలవులూrసౌనే పరుల బలాత్కారము చేత ధరించిన యజ్ఞోపవీతమును తన యి: చ్ఛా పూర్వకముగాఁద్యజించి బోధనాభ్యసనపాఠశాలలోఁజేరి యుపాధ్యాయ పదమునకు శిక్షితుఁడగుటకయి రాజమహేంద్రవరమునకు వచ్చెను; ఈయుద్దే శముతోనే ప్రథమశాస్త్రపరీతయందు దేతి యనుష్టానిక బ్రాహుఁడయిన కవి. కొండల సాంబశివరావుగారును బందరునుండి రాజమహేంద్రవరమునకు వచ్చె ను. వీరిరువురకును కూడ కాపురముండుటకు మాతోఁటలాశనే యిల్లిచ్చితిని. 1907వ సంవత్సరమునందు బోధనాభ్యసనశాస్త్ర పాఠశాలలోఁ జేరి చదువు కొనుచుండిరి. వీరితో ఁగలసి కొంతకాలము బాపయ్యగారును మాతోఁటలాశనే యుండిరి కాని తరువాత రోగ )Kسد نبية వైద్యము నిమిత్తము రాజమహేంద్ర వరము విడువవలసినవారయిరి ఇట్లుండఁగా నాక స్మికముగా బంగాళారాజ్యాంగ సముద్రమునుండి దేశీయ స్వపరిపాలన మహాతరంగ మొకటివచ్చి యీ దేశము విూఁదఁ బడి సమస్తేతర వ్యవసాయములను ముంచి వేసినది. వంగదేశపు వక్తలలో నొక్కరయిన విపినచంద్రపాలు గారు రాజ మహేంద్రవరమునకువచ్చి దేశీయ స్వపరిపాలన విషయమునఁ గొన్నియు పన్యాస ములు చేసి యువజనులయొక్క_యు విద్యార్థులయొక్క-యు మనస్సులలా నొక విధమైన యుద్రేకమును దేశాభిమానమునుగలిగించిపోయెను. లోకానుభవము. విశేషముగా లేని వారగుటచేత యువజనులు లౌత్కాలిక వీరావేశముచేత, తలలు విరియఁబోసికొని వందేమాతరమని కేకలు వేయుచు చేతులలో ధ్వజము లను మెడలలాr స్వదేశి పతకములను ధరించి విచ్చలవిడిగాఁ దిరుగఁజొచ్చిరి. N- "లల*ని బాలురు సహిత మియల్లకల్లోలములలోఁబడి పాఠముల ను పే. lంచి యుపాధ్యాయులను దిరస్కరించి యనేకులు పాఠశాలనుండి తతిమి జీయుడిరి. వూ సమాజములోఁ జేరిన యీయభినవ దేశాభిమానులవలన "నాకును, చిక్కులును మనస్తాపములును కలుగచువచ్చెను. ఏయిగాడువారి కాయిగాడు. -ూరి వూటలు రుచించును గాని పెద్దవారి హితవచనములు పథ్యములుగానుండ వు. వృద్ధులు బుద్ధులు లేని శుబావి వేళ సమృద్ధులని యువజనుల యభిప్రాయము. ←Ꭾ రాజ్యాంగ విషయములలాr* నాకును మాతోఁటలాశ నున్నవారికిని শুঁee"3ন