పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప, క ర ణ ము _9E.)从 "ෂඩ් ෆ්‍රොජි(ඤ పట్టుకొని స్వశాఖవారగుటచే న్యాపతి సుబ్బారావు పంతులవారి వద్ద కాలోచనకుఁబోఁగా, ఆయనశ్యామారావును చీవాట్లు పెట్టితత్తణము కమూ ర్పణము చేయవలసినదని బుద్ధిచెప్పి పంపివేసిరి. అయినను. లాr*పల సూత్రధా రులుగానుండి యాతనిచేత నాటకమాడించుచున్న మహానుభావు లాహితవచన వుల నతఁడనుసరింపకుండఁజేసిరి. మేము పంపిన నివేదనపత్రిక కుత్తరముగా మూడవసంచికయందిట్లు ప్రకటింపఁబడినది. &c. మ-రా.రా.శ్రీ రావు బహదర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పకమున వూకుఁబంపఁబడిన రిజిష్టరు నోటిసుకు జవాబు. జొన్నలగ § యజ్ఞ వుగారు, పుట్టరేవరత్నవుగారు మొదలగువారు కొందఱు, పంతులవారు జందెమును తీసివేసి బ్రాష్ట్రణత్వమును విడిచిపెట్టుకొ నుట చేత వారియొద్దనుండి లేచి వెళ్లిరని నమ్లకస్థులగు కొందఱివలన వూకు తెలిసి యుండుటంబట్టియు పంతులు వారట్టు తమవుతమును మార్చుకొ నుటచే వితంతు వులు కొందఱికి నట్టి యూహకలిగి యుండవచ్చునను నమికనుబట్టియు వేువూ で3oX● ప్రక టించితిమి. | రెండవసమాచారము పంతులవారికి నేలాగు సంబంధించునో మూకు తెలి యదు. ఆది మేము స్వైరిణులనుగూర్చి వ్రాసితిమి కాని మతియొకవిధమైన యోగ్యశ్రీలనుగురించి వ్రాసినగికాదు. ఇట్టిస్థితిలో పరస్పరసంబంధములేని వేళ్వేరు సమాచారములు రెంటిని నిష్కారణముగ నొకటిగాఁజేర్చి యది తమ్మే యుద్దేశించి వ్రాయఁబడినదని పంతులవారు భావించుకొన్నందుకు మేువు మిక్కిలి విచారించుచున్నాము.” * o ఇందుమినాఁద నే నాతనిపైని సంయు క్తదండ విధాయకునియొద్ద నభియో గము తెచ్చితిని. నాపకమున ధార్వాడ కృష్ణరావుపంతులు గారు మొదలైన న్యాయవాదులు మిక్కిలిశ్ర ద్ధతో పనిచేసిరి. ప్రతివాదిశకమునను న్యాయవా దులు పనిచేసిరి. నా ప్రతిపతు లారంభదశలో నా ప్రతివాదికి నూఱురూపా య లిచ్చిరనియు న్యాయవాది నేర్పతిచిరనియు వింటిని. వారు తరువాత తమ పే రెక్కడ బ్రెలుపడునో యనుభయముచేత శ్యామారావుగారిని చిక్కులో తగి