ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రెండవ చరణమందు వ్యంగ్యకాకుస్వరయతి (యు నున్నది.) 289
ఉభయముకు —
పారిజాతాపహరణము (5-86) —
సీ. | మేలవించినవి సుమ్మీ దీని మెట్లని | 290 |
అందే (2-28) —
చ. | అదితి మొఱంగి కుండలము లానరకుండు హరించె వాని నే | 291 |
లాక్షణికులు సంశయప్లుతమందు 'అనుమీ' అనునది వ్రాసినారు. సంశయ మెక్కడను కనుపించదు నిబోధనమే స్పష్టముగా నున్నది. 292
మరియును, హల్లుకు —
శ్రీనాథుని కాశీఖండము (3-198) —
శా. | పౌనఃపున్యమునన్ ఘటింపఁ దొడఁగెన్ బ్రహ్మాన్వయోత్తంస, గో | |