ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| వ్యాలాంగనయో కాకీ | 22 |
అచ్చుకు —
మనుచరిత్రము (2-41) —
ఉ. | ఇంతలు కన్ను లుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర! యే | 23 |
లాక్షణికులందఱు 'ఏకాంత' పదమును ప్రధానముచేసి నిత్య సమాసయతికి లక్ష్యము వ్రాసినారు. అప్పకవిగారు రాగమసంధిని ప్రధానము చేసినారు. రెండు ననవచ్చును. కాని మూడవచరణమందు నేయతియో యెవరును వ్రాయలేదు. 24
2. విభాగయతి
లక్షణము —
గీ. | అవ యనంగ నేసి యన నొప్పు పదములు | 25 |
అర్థము :- రెండవ, మూడవ ఈ మొదలైన పనములందు 'వ' అను(దానిలోని ఆది) స్వరము కలుసుకొని ఉన్నందున, డకారముకు అ య హ లు చెల్లును. ట ఠ డ ఢ లు చెల్లుట స్పష్టమే. (ఇక) పడేసి, పట్టెడేసి, దోసెడేసి- మొదలైన పదముందు 'ఏసి' అను దానితో సంధిగలదు గాన, ఉభయము చెల్లును.26
లక్ష్యములు —
'మూడవ' అచ్చుకు —