ఈ పుట అచ్చుదిద్దబడ్డది
—"సందియంబు- ఈ రమణీయ" అని స్వరమున్నది. ఇది బిందుయతిచే నైన యఖండయతి. 'ఉపమింపగ' ననుచోట స్వరములేదు. నైషధమందు పద్యములు రెండు, సారంగధరచరిత్ర యందు నొకటియు, [1]నిదియు నొక విధమైనవి. కొందఱు ‘ఉపమ-ఇంపగ' అని స్వరమనుకొందురు. కాని,
సభాపర్వ మందలి 2-114 —
ఉ. | భావిపురాతనాద్యతన పార్థివలక్ష్ములు పాండవేయు ల | 133 |
అను ఈ పద్యమున రెండవ చరణమందు "ఉపమింప"లో ఉపము-ఇంపగ అని స్వరము లేదని తేలును. 134
ఆదిపర్వము (6-200) నందే —
ఉ. | క్రచ్చఱ నొక్కరక్కసుఁడు కాడు సురాసురులెల్ల నొక్కటై | 135 |
చివర చరణమందు అఖండయతి.
అరణ్యపర్వము (2-248) —
క. | అమరచరులందుఁ బురుషో | 136 |