ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కొందఱు లాక్షణికులు స్వరయతి లక్షణము వ్రాసిన పద్యము —
క. | అ ఆ లై ఔలకు మరి | |
ఈ పద్యచరణములందు ఆదిని నున్న అ ఆ ఇ ఈ - ఈ నాలుగున్ను, ఎ ఏలనుచోట ఎకారమున్ను గురువులు, ఏది హేతువుననైనవో తెలియదు. పామరులు బాలురకు చెప్పెడుపట్ల దగ్గిరనున్న ఆ ఈ ఊ ఓ — ఈనాలుగక్షరముల నూతగా నుచ్చరించుట మాత్రముచేత గురుత్వమొందవు. ఎకారమునకు ఆ పామరోక్తియు లేదు. పరిశీలించనందున లక్షణభంగమైనది. 30
స్వర ప్రధానవలులకు లక్ష్యములు :
శ్రీనాథుని కాశీఖండము (4-200) —
గీ. | ఆదిగర్భేశ్వరుండౌట అనుచితంబు | 31 |
రెండు యతులు.
అందే (7-95) —
గీ. | ఈశ్వరద్రోహి గర్వాంధ ఋషివరేణ్య | 32 |
- ↑ ఇది కవిజనాశ్రయమున కన్పించును. సంజ్ఞ, 63. కస్తూరి రంగకవి 'భీమనచ్ఛందము'లోనిదిగా నీపద్యము నుదాహరించినాడు. (ఆనందరంగరాట్ఛందము. 3-114)