________________
చత స్థాశ్వా వము పాంచాలురు నాపట్టయి కొంచంపరునన్ను గొల్వఁ గూరికితోడs గొంచెం మమ మమ్మెల్ రించంగలవారలుందురే పభలోనన్ ఐదూళ్ళేనడిగింద వైసూళ్ళనుగూర నీయవవి కురుపతి గోదనిపించేదగట్టిగ ఐదోషముఁ గప్పిపుచ్చి నటియించెదనే రాయడారంబు వడ పెద రాజరాజు కడకు నారాజనీతి ప్రకారమెల్ల బయణంపడకుండ రాజప్రపంచమంత నన్ను నగ్గింపఁ జూపెంకు సోమశక్తి కౌరవుల భీతులై సంధీఁ గోరి పాండ పులకు పియాళ్ల నై దీయఁ గలుగునొక్క మేల; కౌకున్న చో రెండు వేళ్లుగగు లగ్గుగాని యిందేమియు నెగ్గులేదు శ్రీకృష్ణుఁడిట్లు తరచుకోనుచు, బల రామకృతవర్మ సాత్యకి సహీతుండై యుపప్లావ్యంబుఁ జేరి తనకై యెదురు చూచుచున్న రాజలోకంబును సమాదరించీ, పాండవులగుశల సంప్రశ్న ముం జేసి, రాజహరసంబురీతి నడయాడుచు, నిష్ణగోష్టిఁ గొంతప్రొద్దుపుచ్చెను. పదంపడి యభిమన్యు పెండ్లి ముచ్చటలు దీక, నేశాంతంబునఁ గృష్ణుండు ధర్మజుంగేడీ పెద్ద పొద్దు సంధివిషయంబుఁ గూర్చి చర్చించి మెత్తఁబజుచి, యైదూళ్ళ 15 121