పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ ఈ యా శ్వా న ము లక్మణులతోఁ గొంత కాలంబు తన యశమంబునే వీళ మించి వారిచే నగు కార్యము లేమిం జేసి విశ్వామితుండు తిన్నగా వారలం దో ని దుక్కిదున్న సనువుగానీ 'వేవిలి మెట్లదారుల నేతడిపొలములంబడి, మిథిలకం గొంపోయి, యందుఁ బదీపండెండు తరములనుండి పడియుండి చివికి చెపదిన్న పెద్ద పాతవింటిబద్ద విడిపించి, రాజకీయసఖ్యంబు న పేంచీ, యూర్యుజియందలి రెండు తెగలవారికీఁ జూటకం బెట్టులయినఁ గూర్ప గట్టిచేసికొని, శ్రీరామునికంటెఁ బెద్ద దియుఁ దెలియని వుస్తుపూర్వములు కలదియు సాగు సీతామహాదేవిని, శ్రీ రాము న కుఁ బెండ్లి చేయించి, సాకేతంబునకుఁ దిరిగివచ్చుచు, దారిలో మునలివర్గు వడుగైన పరశురామునిఁ దన గురుధనుర్భంగముచేఁ గుపితుఁడై నవాని బదరి, వానినీ వింద్యౌటవులందాఁటి దకీ ఊపథమున మాకు మూలనున్న కేరళ దేశంబునకుఁ బోయి యందు నార్యనాగరి కత వ్యాపింపఁజీయ నొడంబజచి పంపి,యయోధ్యకరిగి యందు రానులకుణుల డించి, కౌశికుం డెంచే యే గేను, 'రాజ్యతృష్ణ తీరని దశరథుఁడు రాజ్య భోరమును రామునకు నీక పొలసంబుఁ జేయుచుండ శ్రీరాముడు సీతఁగూడీ కామతంత్రుఁడై ప్రొద్దులు గడపుచుండె. 103