పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

197

27వ అధ్యాయము.

స్థితికిమారదు. ఒక్కనారియైననుసరియే పరమేశ్వరుని పాదారవిందములు సోకిన నరునిదశ అటులుండును. ఆతడు లౌకిక వ్యవహారాడంబరములోనున్ననులేక అడవులందు ఏకాంతముగనున్నను వానికి ఏకళంకమును అంటబోదు.