ఈ పుట అచ్చుదిద్దబడ్డది
167
24వ అధ్యాయము.
తరుణమున వానికి పారమార్ధిక దృశ్యములు తప్పక కాన్పించు చుండును.
494. "ధ్యాన సాధనయందు పక్వదశను సాధించిన వారికి మోక్షము మిగులదాపు" అనుసామెత కలదు. మనుజుడు ధ్యానమున ఎప్పుడు పరిపక్వదశను పొందునో తెలియునా? ఆతడు ధ్యాననిష్ఠయందు కూర్చుండగానే, వెంటనే ఆత్మావరణయందు నిమగ్నుడై, వాని ఆత్మపరమాత్మ సంయోగమును పడయుస్థితి సంప్రాప్తించినప్పుడు!
495. మందులు మధువున సంమ్మిశ్రమైపోవు నడువున నీవు భగవంతునియందు విలీనమై పొమ్ము!