పుట:Sarada Lekhalu Vol 1.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

آبی = శారద లేఖ లు 69 పూజాపురస్కారము లన్నిటికిని టిక్కెట్లు, టిక్కెట్టలేక రైలు లోనికెల్లెక్క నీయరో, నాటకమునకెట్లు రానీయలో, ప్రదర్శన ముల నెట్లు చూడనీయలో, అట్టే టికెట్" లేక దేవాలయము లోనికిx-డ రాన్స్యరు. సము సహైందవులును సాధారణముగా దర్శించి పూజించి పరితృప్తినందవలసిన దేవాలయములు ఆధు నికనాగరిక మర్యాదలనుబట్టి ప్రదర్శనములవంటి శాలలుగా మారి పోయినవి. అనగా సంపత్తిగలవారికే స్వామిదర్శనమన్నమాట. రుసుము లేక స్వామి నిర్మాల్యపు పూరేకె_న లభింపదు. స్వామి దర్శనము కేవలమి- ట్రికెట్ తోడనే కాదు. లంచపంచము లిచ్చుటకుగూడ పాల్పడవలెను. ఇన్ని పాట్లుపడినవిూదట స్వామి దర్శనము. దక్షిణ దేశముననేగాని యిట్టియనుచితపద్ధతులుఉ తర హిందూస్థానమున లేనని చెప్పదురు. సుప్రసిద్ధమైన కాళీ క్షేత్ర మున విశ్వేశ్వరుని ప్రతివారుసు స్వయముగా తాకి పూజింప వచ్చుసట. దక్షిణదేశ దేవాలయములయందు పై విధముగా నిర్బంధములును ప్రజాపీడయు పేదలనిరసనమును మిక్కుట ముగా నుండుటచే స్వామిసాన్నిస్థ్యమున జనులకు నిజముగా కలుగవలసిన ఆస్తిక్యభావము శూన్యమగుచున్నది: పెపెచ్చు అచ్చటి అక్రమములు వీడలు దౌర్జన్యములు చు చుట్రుచే మనస్సునందొక విధమగు కల్లోలమును, అసహ్యతాభావమును గూడ గలుగుచున్నది. సగుంటోపాసన పావురజనులు తరించు టకై యవసరమని కొందe9ు వాదింతురు. అది నిజమేనని యొక విధముగా నంగీకరించినను దేవతామందిరములలో నుండవలసి నంత పవిత్రతయు, శాంతిశ్రద్ధలును లేమింజేసి నేటి హిందూ