పుట:Sarada Lekhalu Vol 1.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 శారద లేఖ లు అచ్చట స్నానముచేసివచ్చి రైలులోనెక్కి పియర్" అను స్థాన మునకు వెళ్లి తిమి. అచ్చట విదేశమునుండి వచ్చుయాత్రికులను స్టీమరులోనుండి రైలులో కెక్కించుకొనుటకు రైలు, వంతెన Sਹ05S7 స్టీమరువద్దకేగును. సముద్రమచ్చట అగాధముగా నున్నది. కాన తరంగము లుతుంగముగా వచ్చుచుండెను. మేమాప్రదేశమున కేగునప్పటికి దాదాపు పదునొకండు గంట లగుటచే నాపట్టపగటి 8ാം(* నీలమేఘశ్యామల S0ਉ੦ లతో సాగరజలము రమణీయమై కన్నట్టుచుండెను. స్వచ్చ మగు ధవళ కాంతులీనెడు ఫెనములతోగోనాడి యువ్వెత్తుగ దూకెడి యాంత్రరంగముల పోటుచూచుటకు విస్మయ జనప్రముx నుండుటయేగాక భయంకరముగగూడ నుండెను. రైలు నిలిచిన xంటసేపు మూకా సాxరభంగములను యోధులు నడచినట్లు బారు బారులై చనుదెంచు ఫేనమాలికలను చూచుటకే సరి పోయెను. ఈలోపుగ తోలుపెట్టెలు, పరుపుచుట్టలు, కాఫీ థెర్మాసులు,టిఫిన్ క్యారియరులు మొదలగు నాగరికపు ప్రయాణ వస్తువులతోను హ్యాటు, బూటు, సూటు, కంటియద్దములు, చేతికల్లలు మున్నగు అలంకారములతోడను స్వదేశీయులు విదేశీయులునగు నాxరికలేందండ్రోగే మార్కిండిలో يتم S8_8. يعOتقع మా బండికదిలెను. 'ኡ - - - ధనుష్కోటినుండి వచ్చిన వెనుకనే యెవరైనను దేవాల యములో నభి పేకములు అర్చనలు మున్నగునవి చేయవలెను. మేమును అట్టేచేసితిమి. దక్షిణదేశపు దేవాలయములన్నిటను