పుట:Sarada Lekhalu Vol 1.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

آبی = శారద లేఖ లు 6. లును, శత్రుమర్ణనము సేయుచున్న రాజుల ప్రతిమలును అల నాటి యోధులయు, ప్రభులయు నాకృతులను స్పష్టికరింపుచు నెంతయో నిపుణముx నిర్మింపఁబడి యున్నవి. ముష్కరులైన తురుష్కులుశిథిలపesచిన విగ్రహములుగూడ కొన్నియున్నవి. కాని అవి అత్యల్పమని చెప్పవలెను. కాకతీయ ప్రతాపరుద్ర కృష్ణదేవరాయూది ఆంధ్ర రాజన్యులు, యవన సేనా వాహిని దక్షిణ హిందూ దేశమును చొరకుండ చేసిరి. ఆనాడాంధ్రు లోడ్చిన రక్తమువలననే నేడు దక్షిణ హిందూ దేశమందైన పురాతన ట్టడములను 265ܛܘ ܫܝܼ భాగ్యము యావద్భారతీయులకు గల్లినది. దేవాలయములను మసీదులుగను హిందువులను మహమ్మదీయులుగను మార్చి é is హిందూ దేశ మంతయు భీభత్సముగ జేసిన ముప్కు_రతురుష్కుల యుద్ధతినణచి దక్షిణ హిందూ దేశము యవన హస్తగతము కాకుండ కాపాడిన మన యాంధ్ర వీగల పరాక్రమాతిశయము సంస్తవనీయమైనది. ఆంధ్రులిందులకు గర్వించవలసినదే. కాంచీపురము చాల SeS పల్లవరాజధానియె యుండుటచే పల్లవరాజులు కట్టించిన దేవాలయములు పెక్కు-లున్నవి. పల్లవరాజులు ဂ္ဂိါ భక్తులు. కాన శివకంచియందలి దేవాలయములన్నియు దాదాపుగా వారు కట్టించినవే.వరదరాజస్వామివారి ఆలయము కృష్ణదేవరాయలు కట్టించెనని యక్కడివారు చెప్పిరి కాని అది యెంతవeుక నిజమో ! మేము తరువాత చూచిన చేత్రము చిదంబరము, అచ్చటి స్వామి నటరాజు, ఆయన దేవేరి శివకామసుందరి. నటరాజస్వామికి ఆరుద్రనక్షత్రమునకు