పుట:Prabandha-Ratnaavali.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52


492. గీ. రత్నసుందరి వక్రేందు రమ్యలీల,
గాంచి విలసిల్లెనృప నేత్రకైరవములు
పొంగె రాగాంబుధులు నిట్టఁబుష్పఛస్వు
నగ్గమగువారి చేష్టల నభినుతింతు.

498. క. కప్పురపుధూళి యొక్కఁడు
గుప్పంబ్రస్వేద మొడలఁగూడక యున్నన్
మెప్పువడఁగుండ లద్వయి
నొప్పుగ వీడ్వడఁగఁదాల్చునొక్కొండొరిమన్ .

క. మంచాంతరంబు దస పా
దాంచలమున మేట్టిగర్వహాస వికాసా
భ్యంచిత వదనుండై యా
డించున్ కరవాలమలపుడిగం దోచున్ .

అమరేశ్వరుని విక్రమ సేనమున పై పద్యములతో గలిపిన- (ప్రబంధరత్నావళి 48 + 5)- 64 పద్యములు మనకు లభించుచున్నవి.

ఇంకను ఆముద్రితమైన సంకలన గ్రంథముల యందెన్ని యున్నవో తెలియరాదు

494 ఇందలి పద్యము (84) నన్నెచోడని పద్యమున కనుకరణము

శా. దానానేక పబృంహితస్వనము గంధర్వాపళీ హేషిత
ధ్వానంబున్ మృదువేదనాదమును గాంతానూపురారాపమున్
గాసపూనరసంబుఁ దూర్యమహుళంఖస్పారరావంబు బె
ల్లైనిరాకర ఘోషమోయనగ సత్యంబుం జలంగున్ బురిన్,

నన్నెచోడని పద్యము

మ. సమదానేక పబృంహితంబు హయ హేషామోషముణ గీతనా
ద్యమృదుద్వానము వేదరావము భటోద్దండోక్తులున్ గూరిపం
చమహాశబ్దరవంబుఁగూడి సుమహత్సంక్షోభితాంబోధినా
దమునాదిగ్భధిరీకృతంబగుచు నిత్యంబుం జెలంగుం బురిస్.

(కు. సం.71 76

)