ఈ పుటను అచ్చుదిద్దలేదు
తస్య త్యాగగుణాంకస్య దోరభూపస్య నందనః
త్యాగీపోతధరాధీశో రాజతే రాజమండలే"
విశేషచరిత్రాంశములను బరిశీలించటలో బంతులుగారు తమ యాంధ్రులచరిత్ర ములో నట్లు ప్రమాదవశమున వ్రాసియుండవచును.
-------
సాగివారు వత్సవాయవా రగుట.
కాకతీయగణపతిదేవచక్రవర్తి కాలమున సామంతమండలేశ్వరుండుగా నుండి, నందిగా మసీమలో గుడిమెట్ట దుర్గమున కధీశ్వరుడుగా నుండి, యధికారము నె