పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


వ్రాసెను. ఈ కూఁతురు బాల్యములోనె మరణము నొందెను. కొంతకాలమునకు కుమారు లిరువురు చనిపోయిరి. ఎన్ని కష్టములు వచ్చినను వానిని భరించి మనోచాంచల్యమును ఆ దంపతులు పొందలేదు.

ప్లూటార్కు చిరకాలము జీవించెను. అతఁడెటుల మరణము నొందెనో, దాని వినరణ లేదు.