ఈ పుట ఆమోదించబడ్డది
భారతమాతృ ప్రబోధము
295
నీపుత్రుల్ గనుచున్న స్వప్నశతముల్ నిండారు సత్యమ్ములై
దాపుం జేరెడు మూర్తిమంతములుగా ధైర్యమ్ముఁబ్రేరించుచున్
మాపుణ్యంబు ఫలోదయంబగునెడన్ మమ్మెల్లదీవింప ని
ద్రా పర్యంకము వీడిరమ్ము జననీ రాగంబవార్యంబుగన్.
___________