పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(5) బ మ్మొ ర పో త నా మా త్యు డు 33 “ఉ. పౌత్తర లెత్తనీ బికిరముల్ దిననీ కులమెల్లఁ బొల్లమై రి_త్తకురి_త్తగా ధరఁ జరింపఁగ నీ జనిపట్లనేదొ 2 Šo చిత్తగు పట్టనీ మెతక; జీవకవిత్వము చెప్ప మేటికీ చెత్తకు లంకెయుం గల దె ? చెప్పఁడెమన్ బుచి వెంకు తేనితో" యీ బుచ్చి వెంకెవరు? ఆతేఁడెవరు,అంపేమశాృతీగతీస్తే డొంకకదలు తుంది కాఁదోలును భగవంతుడా; జేఁడు శ్రీవాసిరెడ్డి వెంకటాద్రి నాయఁ దుగారనే పేరుతో దిశలు తెల్లవాఱిన ధర్మపభువు. బుచ్చి వెంకు వేశ్యా పలజుఁడు, ఆతేని సంస్థానస్థులైన బ్రాహ్మణకవులు యేదో సందర్భంలో ఆ కవికులాన్ని యెత్తుకొని (ఆటన్యంకు, అటదంకు అనే స్థలంలో చమ త్కరించడం అన్యత 40 ఏళ్ళనాఁడు వ్రాసివున్నాము. అక్కడ చూడండి) యేదో డెకాయించి వారి హృదయ దౌర్బల్యాన్ని ప్రకటించుకోఁబోఁగా అప్పడాకవి. “ఉ. పన్నిన సత్ర్ప బంధమున బాగును నోగును జూడకూరకే మన్నన మూలి మా కొలము మాట దలంతురు చేమకూర వెం కన్నకు లో వ మేమి ? కులమా ? కవనానకు వేంకటాద్రి రా జన్న, గణించి మీరలు దయా మతిఁ జూచిననాకు (జాలదే ? " అంటూ ఆ కవులకు వాగ్బంధం కలిగించినట్టు శ్రీ జయంతి రామ య్య పంతులవారు సంపాదించి యిచ్చిన రికార్డువల్ల విజయ విలాస గంధకర్త అది వఱలో (ఆర్వేల నియోగి కులజుఁడు) అనుకొని ముప్పయి యిద్దఱు నియోగుల చాబితాలో పఠించినది పౌరఁ దాటని తేల్చడం జరి గింది. దానికి తథ్యంగా విజయ విలాసపు గద్యలో (లక్ష్మణామాత్యపుత్ర) తండ్రి కేగాని తనకు వేసుకోకపోవడం వగైరాలు వుపోద్బలకాలయి తుట్ల తుదకు చేమకూర వెంకటకవి లక్ష్మణామాత్యుఁడు వుంచుకొన్న ధన్యురాలి పత్రుఁడని తేలింది. అతని పీఠికలోపున్న కొన్నిమాటలు “అంజలి ఘటించి" వగైరాలను బట్టి మేము కులం విషయంలో అనుమానించి యేని