Jump to content

పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యీ 31 కొలికా మలకా కయిఫియ్యతు । మౌజే కొలికామలక్షా సంతు పొంన్నూరు తాలూకా చిల్క లూరు పాడు మృతు౯జాంన్నగరు యిలాకే రాజా మానూరి వెంక్కట కృష్ణారావు- గ్రామానకు పూర్వం నుంచ్చి కొలికా మండా అనే వాడికి వుంన్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు. శాలివాహనం ౧౦౫౬ (1184 AD) శకం లగాయతు ప్రభుత్వం చేస్తూ వుండ్డి వుండ్డగా వీరి దగ్గర మహా ప్రధానులయ్ని గోప రాజు రామంన్నగారు, శాలివాహనం ౧౦౩ (1145 AD) శక మందు బ్రాంహ్మణులకు మిరాశీ నిగ౯యించ్చే యడల కొలిక్షా మలణకు వెలనాడు మౌద్గల గోత్బలయ్ని ప్రభాకరునికి యేక భోగంగ్గా గ్రామ కరణీకపు మిరాశీ నినజాయించ్చినారు జయించ్చినారు గన్కు అతను కొన్ని సంవ్వత్సరములు అనుభవించ్చిన తర్వాతను అతని కొమారుడయ్ని మూతికారాజు శాలివాహనం DooR (1195 AD) శకమందు గ్రామంకు తూపు భాగమఁద్దు వారికి యిష్టడై వమయ్ని ఆదిలక్ష్మి కామేశ్వరి అమ్మవారి పేరును చెర్వు వేయించ్చి యీ చెరువు పడమటి కట్ట మీదను శివాలయం కట్టించ్చి శ్రీ రామలింగ స్వామి వారనే లింగ్డమూతికాని స్థితిష్ఠ చేసి యీ ఆలయా నకు వుత్తర భాగమందు కామేశ్వరి అమ్మవారికి శింహ్వసనమని శిలాపీఠం వేయించి అక్కడ వుయ్యాల యేపరచి గ్రామానకు వాయువ్యములను విష్ణు స్తలం కట్టించి శ్రీ వేణు గోపాల స్వామి వారిని ప్రతిష్ఠ చేశి శ్రీ ఆంజనేయ ప్రతిష్ఠానంన్ను చేయించ్చిన వారయి యీ గ్రామా సకు పుత్తర భాగమందు గణాధిపతి ప్రతిష్ఠ చేశి నిత్య నైవేద్య దీపారాధనలకు యిచ్చిన యినాములు. C C | b శ్రీ రామలింగ స్వామి వారికి గణాది పతికి యిచ్చిన యినాము. శ్రీ గోపాల స్వామి వారికి ఆంజనేయస్వామి వారికి యిచ్చిన యినాము. రెండు కుచ్చళ్ళున్ను గజపతి వారిచాతను సదరు వ్రాయించ్చి యిప్పించ్చి స్వామి వాలుకు సకలోత్సవములు జరిగించ్చినారు. తదార్య ప్రభాకరుడు మూతికారాజు వంశీకులయ్ని వారు. కొలిక్షామCE వారనే గ్రామనామం అగృహ నామం కలిగి పిడివలి దలిపిడీలుగా మిరాశీ రశ్మితేజో పాజనుల అనుభవిస్తూ వుండ్డి వుంన్నారు. రెడ్డి వడ్డె కనాటక ప్రభుత్వములు శాలివాహనం ౧౫౦౦ శకం (1579 AD) వరకు జరిగిన తర్వాతను మ్లేచ్ఛ ప్రభువులు అయ్ని మలికి విభురాం పాడుశహా వారు హిందూ రాజయ్ని శ్రీ రంగరాయలు వారిని జయించ్చి యీ దేశము ఆ ఆక్ర