కొమ్మూరు
27
కొమ్మూరు 27 స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వరుషంబ్బులు ౧ళ్ళాం (1548 AD) ఆగునేటి ప్లవంగ్ల సంవ్వత్సర కాత్తికాక శుద్ధ ౧౦ సోమవారం రోజ్ను యేతద్ధమ౯ంబ్బులు శాసన స్తంభంబ్బుల మీద లిఖింపచేశినారు. తదనంతరం శ్రీ రంగ్గ రాయ దేవ మహారాయులు ంగ్గారు ప్రభుత్వము చేశే కాలమందు చతుఢజకులుడైన శేషాద్రినాయుడు గార్కి యీ దేశాన్కు ప్రభుత్వం యిచ్చిరి గన్కు అతను అధికారం చేస్తూ వుండ్డి స్వామి వార్కి బయట ప్రాకారం కట్టించ్చి రాజులు౦గారు క కట్టడి చేశ్ని ప్రకారం జరిగించ్చి గుడి పారతత్తి స్థానీకులు మొదలయ్ని వారు స్వామి వారి యొక్క హక్కు వంచన చేసి హరించ్చకుండా స్వస్తిశ్రీ శాలివాహన శక వషణంబ్బులు ౧౮౬ (1584 AD) ఆగు నేటి యువ్వసంవ్వత్సర కార్తీక బహుళ 30లు గురువారం రోజ్ను యేత ధమ౯ంబ్బులు శాసన స్తంభంబ్బుల మీద లిఖింప చేశి ప్రమాణంబ్బులిడి శాలివాహనం ౧౫౦౦ (1578 AD) వర్కు ప్రభుత్వము చేశెను. తదనం త్తరం కన్నా౯ట్క రాజులను జయించ్చి మ్లేచ్ఛులు దేశములు ఆక్రమించ్చి బారాముల సద్ధీ హోదాలను నిన్నజయించ్చి సర్కారు సముతు బంధీలు చేశే యడల యీ గ్రామం చర్కూరు సముతులో చేర్చినారు గన్కు సముతు ఆమీలు చౌదరు దేశపాండ్యాల పరంగా బహుదినములు అమాని మామ్లియ్యతు జగ్గించినారు. ఆప్పట్లో యీ స్వామి వాల్లకు పూర్వీక మయ్ని అగ్రహారములు మొదలయ్నివి జప్తు చేస్కుని నిత్య నైవేద్య దీపారాధనల్కు స్వామి వారి యొక్క పరిజనానకుంన్ను చెశ్ని నగలు----. శ్రీ స్వామి వాల్ల కాకు 3 పరివారాన్కు కు 3 శ్రీ అగస్తేశ్వర స్వామి వార్కి శ్రీ చన్నకేశవ స్వామి వార్కి సానాచాల్ల స్వస్తి వాచకులు భజంత్రీలకు భోగం వాండ్లకు భట్టు మాధవునికి గగ వుత్సవాదులు మొదలయిన వాట్కి సాలీనా శ్రీ అగస్తేశ్వర స్వామి వారికి శ్రీ చన్న కేశవ స్వామి వారికి.