పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

154 తదనంతరం ఆలంగాలు౯ సుబాకు అధ్యక్షుడై ప్రభుత్వములు చేశ్ని తర్వాతను నిజాములు ముల్కు వారు సుబా అధికారం చేసినారు గన్కు వారి తరపు వ్యవహారస్తులు అబ్దుల్లాఖాను, మ్యషలుఖాను, ఆలీఖోలీఖాను ఖలీఫరాజాఖాను రుక్తుంజఁగ్గు కుంద్దురు ఖాను యీ ఆరుగురు నిజాంపట్నం సర్కార్కు అమీళ్ళు ఆయిరి గన్కు వీరి పరంగా ప్రభుత్వం జర్గినది. నిజాములు ముల్కు బహద్దరు సుబావారి పెద్ద కుమారులైన నాసరు జఁగ్గు బహద్దరు సుబా ప్రభుత్వం వహించి యీ సర్కాల్లు ఫరాసువార్కి యిచ్చిరి గన్కు స్న ౬ం ఫసలీ (1750 AD) లగాయత్తు న్న ౧౬౭ 1757 AD) ఫసలీ వర్కు యేడు సంవత్సరములు అధికారం చేసి దేవబ్రాంహ్మణ వృత్తులు తీసివేసి దేవాలయములు పాడు చేసి అధర్మ ప్రవర్తకులై ప్రభుత్వం చేసిరి గన్కు సదరహి ఫరాసు వారి అధికారం యేడు సంవ్వత్సరములలో ఆఖరు సంవత్సరం శ్రీ భావనారాయణస్వామి వార్కి పూజా నమస్కారములు జర్గలేదు తదనంతరం స్న ౧౧౬౮ (1758 AD) ఫులీలో ధర్మాను కూలులై మహా రాజశ్రీ కుంఫిణీ వార్కి యీ తాలూకాల్కి అధికారము అయ్నిది. గన్కు వారి దివాంజీగారు అయిన రాజీ కాండ్రే గులజోగీ జగన్నాథరావు బహద్దరు సర్కారు రాజమహేంద్రిగారు శ్రీ స్వామి వార్కి పునః ప్రతిష్ట చేశి ఆవకాన శాయడాన్కు గౌతమ సగోత్రసులయ్ని నల్లూరు నృశింహచారుల్ను భాగ౯-వ సగోత్రులయిన శ్రీనివాసులు భావనాచార్యులను నినయించ్చి యీ స్వామి వారి ఆలయంలో వుండే సోమేశ్వరస్వామి వార్కి ఈ ఆలయాన్కి తూర్పు భాగమంద్ను శివాలయం కట్టించ్చి ఆ లింగ్ల మూలికాని తీస్కుపోయి ప్రతిష్టవేశి ఆచజన శాయడాన్కు స్వణ బ్రంహ్మన అనే శివద్విజుని నినయించ్చి శ్రీ స్వామి వాంకాకు నిత్య నైవేద్య దీపారాధన మొదలయిన వుత్సవములు జర్గగలందుకు చేస్ని వసతి భూస్వాస్థ్యం – నిత్య నై వేద్యాలకు— శ్రీ భావనారాయణ స్వామి పల్లపు పొలం మెర్క పొలం .... *** ... శ్రీ సోమేశ్వర స్వామి వార్కి మెక్క పొలం కు కు కు 3 & a pitb కయిఫియ్యతు కుంట౦ కి ముప్పాతికె స్వస్తి వాచకులు కీలిజన భాగవతులు అచకాకులు జ ౧ కి 3 పఁడ్డిన గల్లా రాశి ౧ కి PUT వుత్సవాల్కు పల్లాన పండిన గల్లాకు పుట్టికి పల్లె ఆయిదు మానికెలు గర్వునచేశి జరీబు చిరిమేరు కు కి