పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొంన్నూరు

59


స్వస్తి సమస్త సురాసుర ముని వంనుజరా....బరె.......డ చరణారవింద్దు... నుస చ్చి తానంద్దు..... రాంగ భగముల యంద్దు గూని గోవింద్దుతో........వ్రాశ్ని శ్లోకాలతో వుండ్డి పరిజన సమేతంగ్గా వచ్చి గోవింద్దుకు సాక్షి చెప్పి వివాహం చేయించ్చి...సమయమంద్దు భావనారాయణస్వామి గోష్ఠి వనం దగ్గిర బ్రహ్మగుండ్డం పశ్చిమ దిగ్భాగమంద్దు ద్వాపర యుగ మంద్దు సత్యవ్రతుడికి ప్రసంన్నమై... .........తుంగ్గభద్రా తీర మంద్దు నిలిచిరి...........రుడు విశ్వేశ్వరుడు అప్పికట్ల పొలిమేరను నిలిచెను.

యీ సంగ్ధతియంత్త యీ స్తలమహత్యం...........ఖిర దారుగా వస్తుంది గన్కు యింద్దులోని స్తలియ్యం వ్రాయించేది.

........లో భావనారాయణుడు అక్కడ వసియించ్చినంద్ను శ్రీ త్స........దేవాలయం కట్టి అంద్దులో ప్రతిష్టచేశి నిత్యం పూ .........వచ్చిగా అన్ని దినములు జర్గిన మీద ఆవుకు శీమరాజు అనింన్నీ అంద్దెల నారపరాజు రాచపుండ్డు పుట్టి చాలా శ్రమ పడుతూ..........యుంద్ను రాజ్యం వుంచ్చి గంగ్గా యాత్ర చేయవలెనని భార్యా సమేతంగ్గా స్తలంలోకి వచ్చి బహ్మగుండ్డంలోనికి దిగి వున్నంత్తలో నుంన్ను ..........రా ఆ స్వప్నంలో............తూ.......ఘవంట్టి శ్రీ భావనారాయణుడు త్మకు ఆలయ ప్రాకారములు కట్టించ్చి...........న్నుంచ్చి త్నకు మాన...జరిగించ్చమని ఆనతిచ్చినంద్ను స్తలనిదే౯రం బ్రహ్మగుండ్డాన్కి.......... భాగమంద్దు వల్మీకం మొదటను ఆలయం వుంన్నదింన్నీ చె......... . త పూజశయ్యబడ్డ నిమా౯ల్యం......నికి కల్పితేని శ్రమని తారణం........ ..శ్రీ స్వామి వారు చెప్పినారు గన్కు అదే ప్రకారం వూ.......... తర్వాత యీ సంగ్గతి యంత్త తన మిత్ర జనముల్కు...........వారి ఆనతి ప్రకారం వల్మీకం తవ్వించ్చె వరకు తనూం.......ర్వ ప్రకారం ఆలయముంన్నూ ఆంద్దులో భావన్నారాయణస్వామి........పూజచేశ్ని పత్రిపుష్యాలుదృష్ట మాయాగన్కు సంత్తొష మహన్ము.....స్వామి వార్కి నమస్కారం చేశి తత్ప్రసారం నిమా౯ల్యం తీస్కుని అన్కే దినముల నుంచ్చి.....మహా శ్రమ పడుతూ. . . రణాన్కు కట్టినంత్తలో తక్షణం శ్రీ..... ...వారణం అయినంద్ను తన దేశము పొయ్యి అన్కే పదార౯ములు తెప్పించ్చి అరణ్యం ఛేదించ్చి త్మ దేశం నుంచ్చి దారాపుత్రాదులను రప్పించుకొని యీ స్థలమంద్దు అన్కే దినములు స్థాయి ఛ్హేశి గోపుర ప్రాకారములు కట్టించ్చి పూజ నిమిత్యం అచ౯కులను విచారిస్తు వుంన్న సమయమందు ఆయ్న స్వప్నమంద్దు వచ్చి స్వామి వారు చెప్పినలాగు తామ్ర పణి౯తీరాననుంచ్చి ఆయిత్తాయారు అనే వైఘానునసుడు ని.....అతని భార్యతోను తాను మాగ్గ౯ వశాత్తున వచ్చి యిక్కడికి దక్షిణంగ్గా వుండ్డే పాత పొంనూరులో దిగి వుంన్నారు వారిని తీస్కువచ్చి అచ్చ౯రత్వానికి