పుట:DivyaDesaPrakasika.djvu/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శోభనాచలము (ఆగిరిపల్లి) - 51

వ్యాఘ్ర నరసింహస్వామి - రాజ్యలక్ష్మి త్తాయార్.

విశే:- కొండమీద స్వామి సన్నిధి గలదు. స్వామి మిక్కిలి ప్రభావ సంపమన్నులు. నూజివీదు ఆస్థాన మహావిద్వాన్ ఉ.వే.శ్రీమాన్ కిడాంబి గొపాల కృష్ణమాచార్యుల వారు ఈ స్వామిని ఉద్దేశించి "శోభనాద్రీశవైభవము"అను బృహత్తర చంపూప్రబంధమును (సంస్కృతభాషలో) అను గ్రహించినారు. ఇందు రామాయణ భారత భాగవతాదులతో పాటు బ్రిటిష్ పరిపాలన వరకు గల భారతదేశ చరిత్ర సమీక్షింపబడినది.

మార్గము: కృష్ణా జిల్లా నూజివీడుకు సమీపము.

172