పుట:Delhi-Darbaru.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

శ్రీ రాజదంపతు లు


విందులు మాత్రము నిలుపఁబడ లేదు. దైవాను గ్రహముచే స్వల్ప కాలమున నే ఎడ్వర్డు వ్యాధి విముక్తుడై బలమునంది యధావిధిగ మూర్థాభిషి క్తు. డయ్యెను. ఈ కాలమెల్ల దల్లి మొదలుగాఁ గల వారి దుఃఖము నాపుటయందును, బట్టాభి షేక మూత్సవమునకు నచ్చి రాజాధి రాజులకు సపర్యలు సలుపుటయందును వేల్సు రా కోమరుఁడుద్యుక్తుఁడయి యుండెను. 1902 న సంవత్సరము డిశంబరు 'నెల 20 న తేది యితనికి మఱియొక కుమారుడు జన్మించెను. అతనికి జారిజ్ ఎడ్వర్డ్ అలెగ్జాండర్ ఎడ్మండు' అని పేరిడిరి...

జపానీయులయెడ ప్రీతి.

1904 న సంవత్సగము: రుహ్య జపాను విగ్రహము జూర్జి దృష్టినంతయు నాకర్షించెను.. తాను నావికుడుగాన విగ్రహమునఁ బ్రయోగింపబడు సూతన నావికా వ్యూహ ములఁ బరిశీలించి యానందమిద వచ్చునని తలం చెను. ఆ యుద్ధమున నిరువారుల వారి కార్యముల యూ చిత్యా నౌచిత్య ములు విమర్శించుటకుఁ గూడ నెడము లేకుడెను. ఆ బాల్య స్నేహితుఁడు రుష్యాజారగుటవలనను, జపానుపక్షమునందలి ప్రముఖులోక కొందుఱు మిత్రులగుట వలనను నితనికి రెండు పక్షముల వారియందును సమాన గౌరవమే యుండెడిది. “ఊర్ట్సరు' అను నావకుఁ జేరిన నావి కా విద్యార్థుల కితఁడు బహు మానము లంబంచి పెట్టుచుం డెను. ఆప్పు డితఁడు "ఉత్తమ