ఈ పుటను అచ్చుదిద్దలేదు
40 2]
21
భారత రమణి
నాగుట్టు తెలిసినట్లున్నది. వాని కేదేని ఉపదేశించి మాకూటములో కూర్చవలయును. లేకున్న ముంచును.... ఎవరో వచ్చుచున్నట్లున్నది. ఇక గొంటుతన మారంఃభింపవలయును. రాధేకృష్ణ గొవించ, శ్రీహరి !
(యజ్నేశ్వరుడు వచ్చును)
ఉపే-- రమ్ము- యజ్నేశ్వరా ! నీతో కొంత ప్రసంగింప వ్చలయును.
యజ్నే-- ఏమి టది?
ఉపే-- మా తండ్ర్గారు చేసిన అప్పు మాదేవేంద్రు నొద్ద పుచ్చుకొనుము.
యజ్నె--అత డెట్లివ్వగలడు ?
ఉపే-- ఇల్లు వాకలి అమ్మించుము.
యజ్నే-- ఏలా గిచ్చినను సరే, నాకభ్యంతరములేదు. ఒక చిల్లి గవ్వైన వదలను.
ఉపే-- నీదాహము తీరునట్టిదా ?
యజ్నే-- అబ్భో ! నీకు పెండ్లమా ? పిల్లలా ?
యజ్నె-- అదెంత సేపు?
ఉపే-- ఏమీ? తిరుగ పెండ్లియాదురువా? ఏమి?
యజ్నే-- పిల్లను వెదుకుచున్నాను.
ఉపే-- అలాగా! నాతో చెప్పవైతివి !