పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

అర్జునుఁడు - ఈశ్వర సాక్షాత్కారము. a పోవకు " మనుమధుర ధ్వని వినవచ్చెను. దానికి విస్త యంబంది, పోవుచు ముందట కొక్క, వృశు మూలంబున నున్న వృద్ధ బ్రాహణు నోళనిం గాంచెను. కాంచి నమస్కరించెను. అప్పుడు బ్రాహణుండు, నీ వెచ్చటి దాఁడవు. ఈ ప్రదేశము శాంతతపస్వుల కాస్పదము. ఇట్టి పుణ్యనివాసంబున నాయుధ ములుధరింపఁగూడదు. ఈ కణము వా: నిఁ బారవిడువు" మని చెప్పెను. అర్జునుండా మాటలు లేశమును లక్ష్య పెట్టక, భయ పడక, తన మార్గమునఁ బోవుచుండ, వాని ధైర్యమునకు మెచ్చి, బ్రాహణకూపంబు విడిచి సహస్రాతుడు వానికి! బ్రత్యక్ష బై “అర్జునా ! నీ ధైర్యమునకు మెచ్చిని. పరమేశ్వ రుని గూర్చి నీ కావింపనున్న తపంబు నిర్విఘ్నంబుగఁ గొనసా గుఁగాక ! నీకు దివ్యాస్త్రలాభం బగుఁగాక" యని యశీర్వదించి యంత్ముతుండయ్యె.

మహేంద్రదర్శనమునను దదాశీ క్వాదము:నను ధనంజ యుఁడు సంతుసు యింద్రకీలమునుండి హిమ శే లశిఖ రం:23న కరిగి, యందు రమ్య బై సయొక తపోవసంబు సొచ్చి యచ్చటఁ దపమును ఆరంభి ) చెను. ' పాంచి, మనో వాక్కాయకర్త, నియతుం . పరమేశ్వమునందే చిత్తము నిలిపి, నిరంతర రాత్రోపవాసముల నొక మాసము గలి, ద్విగుణి త్రిరాత్రోపవాసుల రెండవ సూసము సలిపి, పపవాసు . ల మూఁడవ మాసంబు సలిపి, యూర్ధ్వ బాహుం పై యేక సాదాంగుష్ఠాగంబున నిలిచి,