పన్నెండ ఆధ్యాయము
271
తెల్ల వారు వీరిని నౌకర్లుగస , కావలివాండుగను, వంటవాం డ్లుగను పెట్టుకొనుటకు ఎట్టి ఆభ్యంతరము లేదుగాని తమతో సమానముగ కూర్చొని భోజనము చేయుట కుము తముతోకలసి విద్య నేర్చుకొనుటకును తమతో సమాసముగ రాచకీడు హక్కులు పొందుటకును అభ్యంతరపర్చుచున్నారు. నీతో ఆకు నీచమగు ఉద్యోగములు తప్ప న్యాయాధిపతులు మొద లగు గౌరవమగు ఉద్యోగములు లేకుండా చేసినారు. న్యాయ పానములలో వీరికి న్యాయము లేకుండ చేసినారు. తరుచుగా న్యాయసానము లతో పని లేకుఁడ నేరస్తులని భావించిన సీరోలను తెలప్రజాసమూహము లే చి తవధలు గావించుటయు ఉరిదీయటయు మంటలలో పడవేసి చంపుటయు, ఘోర హత్యలకు పాలేగు టయు జరుగుచున్నది. ఎట్టి నేరములకు నీగోల నిట్టి హత్యలు గాలించుచున్నారో, అటి నేరమలకు' తెల్ల వారికి ఖైదును * జుల్మానాయు విధించబడును.
ఆసియా
ఖండ వాసుల
బహిష్కారము.
అమెరికాలో అందులో ముఖ్యముగ పసిఫిక్ సముద్ర తీరమున ఆసియా ఖండ వాసులతో గూడ తెల్లవారు కలసి భోజనముచేయరు. ఆసియా బహిష్కారము.
ఖండవాసులను కూడ బహిష్క రించు చున్నారు.
భారతీయుల
స్థితి.
హీఁదూదేశీ యులగు సిక్కులు, హిందువులు, ముసల్మానులు కొన్ని వేల మంది అమెరికాలో నున్నారు. వీరిలో కొద్దిమంది విద్యార్తులు. చాలమంది కూలిపని చేసికొనుటకు పోయి సొమ్ము సంపాదించు కొను చుండు వారు. ఆ చటికి పోయినను ముఖ్యముగా సిక్కులు