పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

అమెరికా సంయుక్త రాష్ట్రములు



యుద్ద కాలమున సహాయను చేసి అమెరికసుల శత్రుత్వమును పొందిన ఎర్రయిండియనుల మందుగతినిగూర్చి, తెల్లవారగు అమెరి కను రాజభక్తులను గూర్చి చేసినటుల సంధి కాలమున ఆంగ్లేయులు కూడ యోచించలేదు, వారిగతిని గూర్చి యోచించువారే లేరు. సంధిషరతులలో వారి సంగతి ప్రస్తాపింపబడనే లేదు.

నీగ్రో
బానిసలు.


యుద్ధములో తమపక్షమున చేరిన సల్లనీగ్రో బానిసల నందరినీ బాసనత్వమునుండి విముక్తి చేసెద మనీ యాంగ్లసేనాని డనుమోరు ప్రభువు యుద్ధ కాలమున ప్రకటించెను. నీగ్రోల సేనలు వచ్చి నాంగ్ల నేనలలో చేరిరి. కాని బానిసత్వమును రద్దుపరచుట కాంగ్య మంత్రులుగాని యితర సేవాసులుగాని అంగీకరించ లేదు.. తమ సైన్యమ లలో చేరిన నీగ్రోగోలసుకూడ బానిసలుగ పట్టు "ని అనేకమారులు విక్రయించిరి. కొందరిని బహుమాన ముల కింద పంచి పెట్టిరి. రెండు వేల మందిని పశ్చిమ యిండియా ద్వీపము లలోని తెల్ల భూఖామందులకు మనిషిని రెండు వందల ఏబంబు వెండి డాలరుల చొప్పున విక్రయించిరి. అమెరికా వారుకూడ తమ సైన్యములలో చేరు . నీగ్రోబానిసలకు స్వేచ్చను కలుగచేసి వారియజమానులకు నష్టపరిహారమిచ్చుటకు నిశ్చయించి ముఖ్యముగ సత్తర రాష్ట్రములలో నీగ్రో లను పటాలములలోనికి చేర్చుకొనుచుండిరి. కానీ దక్షిణ రాష్ట్రముల వారు బానిసత్వమును తీసివేయుటకు సమ్మతించ లేదు. అచట నీగ్రోలను సేవలలో చేర్చలేదు. 1776 సం|| జులై 4వ తేదీన అమెరికావారు చేసిన స్వతంత్ర ప్రకటన