ఎనిమిదవ అధ్యాయము
195
తియు చూవని ప్రజల మధ్య పోరాడవలసిన వారగుటచే నాంగ్లేయుల కధికమయమును కలుగుటకు కారణమయ్యెను.
ఎర్ర ఇండియనుల
గతియేమి.
ఈ యుద్దములో ఎర్రయిండియు లాంగ్లేయులతో చేరిరి. కాని లాభమును పొందుటకు మారుగా నపొరమగు నష్టమును పొందిరి. కొన్నివం దలమంది అమెకనుల పైబడి, శిరములను ఖండించి వీరెత్తుకొనిపోయి యుందురు. కాని సుష్కినా నది కిని గిన్సీ నదికి, మధ్యనున్న ప్రదేశములోని ఎర్రయిండియను లను నాశనము చేసి దానినంతయు ఆమెరికనులాక్రమించు కొనిరి. వర్జీనియూ రాష్ట్రముసకు పశ్చిమముననున్న ఇల్లినాయి సు జాతులు నిర్మూలనము" గావింపబడి యా ప్రాంతమంతయు నమెరికనులకు స్వాధీనమయ్యెను. మిసిసిపీ నదియొడ్డున బఫరుసగు కోట నమెరికనులు కట్టి దానికి పశ్చిమము నందున్న ఎర్రయిండిమును జూతుల నరికట్టిరి. దక్షిణను నమన్న చెరు కీల యొక్కయు వారి మిత్రులగు జాతుల యొక్కయు దేశమంతయు అమెరికనులచే ధ్వంసము చేయబడి యాక్రమించబడినది. అమెరికనులు యుద్దకాలములో తమ చుట్టుపట్టున నున్న నూతనప్రదేశమును ఆక్రమణ చేసి అచటస్థిరనివాసములు పొంది నూతనజిల్లాల నేర్పరచుచుండిరి. వీటిని కొలది కాలములో నూతన రాష్ట్రములుగ నామకరణ చేయునున్నారు. అమెరికనుల వలస, ప్ర దేశము అలి ఘనీసు కొండలను దాటి మిస్సి సిపినదిప్రసహించు ప్రాంతము వరకును వ్యాపించినది. ఎర్ర్ యిండియను అదృశ్యమైపోయినకొలదియు వాఫప్రదమగు సేద్యహూములు, గనులు, అడవులు అమిరికనుల వశముమ్యెను. తమకు