పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

157



. వారు ఫ్లోరిడా వై దండెత్తిరి, మిస్సిసివీనది ప్రాంతముననున్న ఆంగ్లేయ వలస రాజ్యమునంతను నాక్రమించిరి. ఆఫ్రికా ఖండమున పరానువాతి సినిగలును ఆంగ్లేయులు గోరీని పట్టు కొని.. ఆసియా ఖండమున హిందూ దేశములో హైదరాలి నైజాం, మహరాష్ట్రులు మిత్రమండలిగ నేర్పడి ఆంగ్లేయులతో యుద్దము చేయుచుండిరి. పైమిత్రమండలి క్రింద సమర్థులగు పరాసు నేనాధిపతులు కొలువు చేయుచుండిరి. ఈవిధమున ప్రపంచములోని అన్ని ఖండములలోను యుద్ధము జరుగు చుండెను. .

శవన్నా
యుద్ధము


1779 వ సంవత్సరము 'సె ప్టెంబరు 1 వ తేదీన పశ్చిము. యిండియా ద్వీపములనుండి పరాను సేనాని ఏఏస్టింగుగు ముప్పది. యుద్ధనౌకలతోవచ్చి నాలుగు ఆంగ్లేయ నౌకలపై ఆకస్మికముగా పడెను. ఆంగ్లేయులు పారిపోయిరి. పరాసు సై స్వములు. 10 వ తేదిన శవన్నా రేవులో డిగెను. ఆఫ్ఘట్టణమును ముట్టడించుటకు తగిన స్థితిలో లేమని తలచెను. ఇంతలో ఆంగ్ల సై స్యములు బ్యూపర్డు సేనాని కిందపచ్చి పరాసువారిని ముట్టు డించెను. అమెరిక ను సేనాని లంకను కొన్ని సేనలను పరాసుల సహాయమునకు తెచ్చెను. 1779 వ సంవత్సరమున సెప్టెంబరు నెలలో శవన్నా వద్ద జరిగిన గొప్ప యుద్దములో ఆంగ్లేయులకే పూర్తిగ జయము కలిగెను. పరాసు సేనాని ఏస్టింగునకు రెండుసార్లు గాయములు తగిలెసు. వీరి క్రింద. పోరాడుచున్న పోలాండు స్వాతంత్యవాదియగు పులన్కేకి బల మయిన గాయము తగిలి మరణించెను. పరాసు అమెరికనులు