పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6


మంత్రుల దుర్మరణము

ఇట్లు ఎంతేనియు సామగ్రికలదు. చర్చించి వ్రాయుటకు చాలకాలము పట్టును గాన ప్రస్తుతము దొరకిన విషయములనే సామాన్య పాఠకలోకముకొఱకు నవలవలె ఈ వచనగ్రంథమును 1949 లో రచించితిని. ఇందు కొంత సంగ్రహించితిని.

15 - 5 - 1962. వేదము వేంకటరాయశాస్త్రి.