ఈ పుట ఆమోదించబడ్డది
6
ఇట్లు ఎంతేనియు సామగ్రికలదు. చర్చించి వ్రాయుటకు చాలకాలము పట్టును గాన ప్రస్తుతము దొరకిన విషయములనే సామాన్య పాఠకలోకముకొఱకు నవలవలె ఈ వచనగ్రంథమును 1949 లో రచించితిని. ఇందు కొంత సంగ్రహించితిని.
15 - 5 - 1962. | వేదము వేంకటరాయశాస్త్రి. |