ఈ పుట ఆమోదించబడ్డది
5
వదలి తానుమాత్రము 75000 డాలరులు గ్రహించి ఆనందించుచుండెనఁట. మాదన్న పర్షియను హిందూస్థానీలలో పండితుడట. ఆతని బంగారుపల్లకీ పోవుచుండఁగా వీథులలో నెల్లవారును లేచి నిలిచి గౌరవించుచుండిరఁట. డచ్చివారిని చాలమర్యాదగా మాదన్న చూచి హవార్టుకు దర్శనము సైత మొసంగెనఁట.