పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాలవేకరి కదిరీపతి


ఈకవి శుకసప్తతియను కావ్యమును రచియించెను. ఈతని కవిత్వము హృద్యముగానే యున్నదికాని పుస్తకమంతయు దొరకలేదు. దొరికిన రెండాశ్వాసములను బట్టి చూడగా నితడు ప్రౌఢకవి యగుటకు సందేహ మగపడదు.