పుట:2015.372978.Andhra-Kavithva.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ

72


లని నిరసించి స్వీయమతమును వ్యాఖ్యాన పూర్వకముగ నర విందుఁడే సమర్థింపఁ జూచెను.

ప్రజ్ణా పురాణీ' అనఁబరగు భారతశ కి.కొన్ని శంకలు.

అరవిందుఁడు పునరుజ్జీవితమయిన భారతశక్తి, ప్రజ్ణా పురాణీ యని ప్రస్తుతిఁగన్న ప్రాచీన భారతశక్తి ననుసరించి యాధ్యాత్మిక ప్రభావముఁ గలిగియుండవలయునని నిర్దేశిం చెను. కాని "కావ్యమున నాధ్యాత్మికశక్తి యెటులు ప్రభ విల్లును? కావ్యమునకు నాధ్యాత్మికశక్తి వలన నేమి ప్రయో జన?"మనుచుఁ బాగ్చొత్య నాగరకతా సాంప్రదాయములఁ బెరిఁ గినవా రడుగుదురు. పాశ్చాత్యులకు మతమును, నాధ్యాత్మిక జీవితమును నొకటిగను, బుద్ది చాతుర్యమును బాహ్య జీవిత మును వేరొకటిగను నుండుననియు,వొక్కొకదానికిఁ బ్రత్యేక నియమములు గలవనియు, వానియనుసరణ మే సిద్ధికిఁ గారణ మగుననియు మనకుఁ దెలియుచున్నది. అంతియళాక 'ప్రజ్ఞూ పురాణీ' ననుసరించి యాధ్యాత్మిక జీవితమునే యాలంబముగం గొని ప్రకృతిశాస్త్రము లాది గోఁగల సాధనముల చే విజృంభించు చున్న నవీన కాలశక్తిని నిరోధింపఁదగునా? యనునింకొక ప్రశ్నము కలుగుచున్నది. వీనికిఁ దగురీతి సమాధాన మీయందగును,

ఆధ్యాత్మిక జీవితస్వభావము.

ఆధ్యాత్మి కజీవితమునకును,సర్వసంగపరిత్యాగమే ప్రధాన థికము సమునకును ముదు. కాలమున నట్టి యపోహ' మప్పటి స్థితిగతులమూలమున జని